ETV Bharat / state

ఉద్యోగ నియామకాలు చేపట్టాలంటూ నిరసన - ఉద్యోగ నియామకాలు చేపట్టాలంటూ మార్కాపురంలో నిరసన వార్తలు

కోర్టులో పెండింగ్​లో ఉన్న కేసును పూర్తిచేసి.. 2018 డీఎస్సీ నియామకాలు వెంటనే చేపట్టాలని కోరుతూ.. ప్రకాశం జిల్లా మార్కాపురంలో మంత్రి ఆదిమూలపు సురేశ్ ఇంటి ముందు అభ్యర్థులు నిరసన తెలిపారు.

dsc candidates protest in maarkapuram prakasam district
ఉద్యోగ నియామకాలు చేపట్టాలంటూ నిరసన
author img

By

Published : May 24, 2020, 2:48 PM IST

2018లో పరీక్షలు నిర్వహించిన తెలుగు డీఎస్సీ, ఎస్జీటీ ఉద్యోగ నియామకాలు వెంటనే చేపట్టాలని.. చిత్తూరు జిల్లా మార్కాపురంలో అభ్యర్థులు ఆందోళన నిర్వహించారు. విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ ఇంటి ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 4,600 మంది ఈ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నామన్నారు. కోర్టులో పెండింగ్​లో ఉన్న కేసును పూర్తిచేసి త్వరితగతిన నియామకాలు చేపట్టాలని కోరారు.

2018లో పరీక్షలు నిర్వహించిన తెలుగు డీఎస్సీ, ఎస్జీటీ ఉద్యోగ నియామకాలు వెంటనే చేపట్టాలని.. చిత్తూరు జిల్లా మార్కాపురంలో అభ్యర్థులు ఆందోళన నిర్వహించారు. విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ ఇంటి ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 4,600 మంది ఈ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నామన్నారు. కోర్టులో పెండింగ్​లో ఉన్న కేసును పూర్తిచేసి త్వరితగతిన నియామకాలు చేపట్టాలని కోరారు.

ఇవీ చదవండి.. అనారోగ్యంతో పెద్దపులి మృతి...

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.