ETV Bharat / state

సీఐటీయూ ఆధ్వర్యంలో కార్మికుల కోర్కెల దినం.. - వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి. తంగిరాలవెంకటేశ్వర్లు అంగన్వాడీ యూనియన్ నాయకురాలు చిన్నమ్మాయి, అంగన్వాడీ

కరోనా వ్యాధి నిర్ధరణ కిట్లు పంపిణీ చేయాలని.. ఆరోగ్య భద్రత కల్పించాలంటూ, పెండింగ్ జీతాలను తక్షణమే విడుదల చేయాలని ప్రకాశం జిల్లా బల్లికురవ మండలంలో అంగన్​వాడీ, ఆశా కార్యకర్తలు నిరసన చేపట్టారు.

praksam district
సీఐటీయు ఆధ్వర్యంలో కార్మికుల కోర్కెల దినం..
author img

By

Published : May 14, 2020, 7:42 PM IST

సీఐటీయూ ఆధ్వర్యంలో ఈ రోజు దేశ వ్యాప్తంగా కార్మికుల కోర్కెలు దినం జరిగింది. అందులో భాగంగా బల్లికురవ మండలం కొప్పెరపాడు గ్రామంలో అంగన్​వాడీ, ఆశా కార్యకర్తలు గ్రామ సచివాలయం ఎదుట నిరసన తెలియజేశారు. కరోనా వ్యాధి నిర్ధరణ కిట్లు పంపిణీ చేయాలని ఆరోగ్య భద్రత కల్పించాలని, పెండింగ్ జీతాలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి తంగిరాల వెంకటేశ్వర్లు, అంగన్​వాడీ యూనియన్ నాయకురాలు చిన్నమ్మాయి, అంగన్​వాడీ, ఆశ సిబ్బంది పాల్గొన్నారు.

సీఐటీయూ ఆధ్వర్యంలో ఈ రోజు దేశ వ్యాప్తంగా కార్మికుల కోర్కెలు దినం జరిగింది. అందులో భాగంగా బల్లికురవ మండలం కొప్పెరపాడు గ్రామంలో అంగన్​వాడీ, ఆశా కార్యకర్తలు గ్రామ సచివాలయం ఎదుట నిరసన తెలియజేశారు. కరోనా వ్యాధి నిర్ధరణ కిట్లు పంపిణీ చేయాలని ఆరోగ్య భద్రత కల్పించాలని, పెండింగ్ జీతాలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి తంగిరాల వెంకటేశ్వర్లు, అంగన్​వాడీ యూనియన్ నాయకురాలు చిన్నమ్మాయి, అంగన్​వాడీ, ఆశ సిబ్బంది పాల్గొన్నారు.

ఇది చదవండి అద్దంకిలో పారిశుద్ధ్య కార్మికుల నిరసన

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.