ETV Bharat / state

గిద్దలూరులో...డాన్ టు డస్క్ కార్యక్రమాలు - ప్రకాశం జిల్లా, గిద్దలూరు

గిద్దలూరులో డాన్ టు డస్క్ కార్యక్రమాలు  నిర్వహించారు. రోజంతా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని నిర్వహకులు తెలిపారు.

గిద్దలూరులో నిర్వహించిన డాన్ టు డస్క్ కార్యక్రమాలు
author img

By

Published : Jul 18, 2019, 9:56 PM IST

ప్రకాశం జిల్లా, గిద్దలూరు పట్టణంలో వాసవి క్లబ్స్ రీజియన్ ఆధ్వర్యంలో డాన్ టు డస్క్ కార్యక్రమాలు నిర్వహించారు. సూర్యుడు ఉదయించినప్పటి నుంచి అస్తమించే వరకు సేవా కార్యక్రమాలు చేయటమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశం. ఈ మేరకు గిద్దలూరులోని... శ్రీ వరసిద్ధి వినాయక ప్రాధమిక పాఠశాల విధ్యార్థులకు విద్యా సామాగ్రి పంపిణీ, మార్కెట్ యార్డు సమీపంలో ఉన్న వికలాంగుల స్కూల్​కు 500 లీటర్ల ట్యాంక్, నిత్యావసర వస్తువులు పంపిణీ, అమ్మ ఆశ్రమంలో చీరలు, గోశాలలో గోవులకు పశుగ్రాసం, ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీలకు రొట్టెలు పంపిణీ చేశారు.

ప్రకాశం జిల్లా, గిద్దలూరు పట్టణంలో వాసవి క్లబ్స్ రీజియన్ ఆధ్వర్యంలో డాన్ టు డస్క్ కార్యక్రమాలు నిర్వహించారు. సూర్యుడు ఉదయించినప్పటి నుంచి అస్తమించే వరకు సేవా కార్యక్రమాలు చేయటమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశం. ఈ మేరకు గిద్దలూరులోని... శ్రీ వరసిద్ధి వినాయక ప్రాధమిక పాఠశాల విధ్యార్థులకు విద్యా సామాగ్రి పంపిణీ, మార్కెట్ యార్డు సమీపంలో ఉన్న వికలాంగుల స్కూల్​కు 500 లీటర్ల ట్యాంక్, నిత్యావసర వస్తువులు పంపిణీ, అమ్మ ఆశ్రమంలో చీరలు, గోశాలలో గోవులకు పశుగ్రాసం, ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీలకు రొట్టెలు పంపిణీ చేశారు.

ఇదీ చదవండి:ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు సైకిళ్లు.. బూట్లు

Intro:ATP:- రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కుదుర్చుకున్న గోదావరి, కృష్ణ, పెన్నా నదుల అనుసంధానం తో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రమాదం వాటిల్లే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు లక్ష్మి నారాయణ, కాంగ్రెస్ 20 సూత్రాల కమిటీ చైర్మన్ తులసి రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు. అనంతపురంలోని ప్రెస్ క్లబ్ లో జిల్లా రైతు సంఘం ఆధ్వర్యంలో


Body:గోదావరి, కృష్ణ, పెన్నా నదుల అనుసంధానం రాయలసీమకు నీటి సమస్య అనే అంశంపై చర్చావేదికను ఏర్పాటు చేశారు. ఈ వేదికకు ముఖ్య అతిథులుగా వారు పాల్గొని జిల్లాలోని రైతులకు నదుల అనుసంధానం వాటి వివరాలు, రాష్ట్రానికి, రాయలసీమకు జరుగు నష్టాలపై వివరించారు. ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయంపై రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పర్యటించి ప్రజలకు రైతులకు అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు.

బైట్స్...1. లక్ష్మీనారాయణ, రాజకీయ విశ్లేషకులు, అనంతపురం జిల్లా
2.... తులసి రెడ్డి, కాంగ్రెస్ 20 సూత్రాల కమిటీ చైర్మన్, అనంతపురం జిల్లా.


Conclusion:అనంతపురం ఈటీవీ భారత్ రిపోర్టర్ రాజేష్ సెల్ నెంబర్:- 7032975446.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.