ప్రకాశం జిల్లా ఒంగోలు ఐసోలేషన్ కేంద్రంలో ఓ కరోనా బాధితురాలు ఆత్మహత్య చేసుకుంది. సంతమాగుళూరు మండలం పాతమాగుళూరుకు చెందిన దంపతులు ఈ నెల 8 నుంచి ఐసోలేషన్ కేంద్రంలో చికిత్స పొందుతున్నారు. ఉన్నట్టుండి రైజ్ కళాశాల భవనం పైనుంచి దూకి ఆమె బలలన్మరణానికి పాల్పడింది.
ఇదీ చూడండి. శ్రీశైలంలో 7 గంటలకుపైగా క్రస్ట్ గేట్లపై నుంచి నీరు..!