ETV Bharat / state

ప్రకాశం జిల్లా వాసికి నెల్లూరులో కరోనా పాజిటివ్​

author img

By

Published : Apr 19, 2020, 5:17 PM IST

ప్రకాశం జిల్లా కొరిసపాడు మండలానికి చెందిన వ్యక్తికి నెల్లూరులో కరోనా పాజిటివ్​​ వచ్చింది. సమాచారం అందుకున్న అధికారులు పాజిటివ్​ వచ్చిన వ్యక్తి గ్రామాన్ని రెడ్​జోన్​గా ప్రకటించారు. గ్రామస్థులు బయటకు రాకుండా పోలీసులు చర్యలు చేపట్టారు.

ప్రకాశం వాసికి నెల్లూరులో కరోనా పాజిటివ్​
ప్రకాశం వాసికి నెల్లూరులో కరోనా పాజిటివ్​

ప్రకాశం జిల్లా కొరిసపాడు మండలం రావినూతల గ్రామానికి చెందిన వ్యక్తికి నెల్లూరులో కరోనా పాజిటివ్ వచ్చింది.​ ఈ మేరకు సమాచారం అందుకున్న మండల అధికారులు అప్రమత్తం అయ్యారు. గ్రామాన్ని రెడ్​జోన్​గా ప్రకటించారు. పారిశుద్ధ్య పనులతో పాటు శానిటేషన్ నిర్వహిస్తున్నారు. గ్రామంలో ప్రతి ఇంటికి వాలంటీర్లు, వైద్య సిబ్బంది సర్వే చేస్తున్నారు. గ్రామ నలుమూలల పోలీసులు చెక్​పోస్టులు ఏర్పాటు చేశారు. ఎవరూ బయటకు రాకుండా ఇతరులు గ్రామాల్లోకి రాకుండా చర్యలు చేపట్టారు. ప్రజలందరూ సహకరించి కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు కృషి చేయాలని అధికారులు కోరారు.

ఇదీ చూడండి:

ప్రకాశం జిల్లా కొరిసపాడు మండలం రావినూతల గ్రామానికి చెందిన వ్యక్తికి నెల్లూరులో కరోనా పాజిటివ్ వచ్చింది.​ ఈ మేరకు సమాచారం అందుకున్న మండల అధికారులు అప్రమత్తం అయ్యారు. గ్రామాన్ని రెడ్​జోన్​గా ప్రకటించారు. పారిశుద్ధ్య పనులతో పాటు శానిటేషన్ నిర్వహిస్తున్నారు. గ్రామంలో ప్రతి ఇంటికి వాలంటీర్లు, వైద్య సిబ్బంది సర్వే చేస్తున్నారు. గ్రామ నలుమూలల పోలీసులు చెక్​పోస్టులు ఏర్పాటు చేశారు. ఎవరూ బయటకు రాకుండా ఇతరులు గ్రామాల్లోకి రాకుండా చర్యలు చేపట్టారు. ప్రజలందరూ సహకరించి కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు కృషి చేయాలని అధికారులు కోరారు.

ఇదీ చూడండి:

అనుమానితుల నుంచి నమునాల సేకరణ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.