ETV Bharat / state

బైక్​ ఢీకొని బాలుడు మృతి - prakasam district road accident latest news

ప్రకాశం జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ బాలుడు మరణించాడు. జ్యోతి డైరీ సమీపంలో ఈ ఘటన జరిగింది.

bike accident in prakasam district
ప్రకాశం జిల్లాలో బైక్​ ఢీకొని బాలుడు మృతి
author img

By

Published : Jan 28, 2020, 10:29 PM IST

ప్రకాశం జిల్లా రేణింగవరం జ్యోతి డైరీ సమీపంలో బైక్​ ఢీకొని ఓ బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు 108 వాహనంలో అద్దంకి ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో బాలుడు మృతి చెందాడు. మృతుడు కశ్యపురానికి చెందన కావూరి అజిత్​ కుమార్​ (12)గా పోలీసులు గుర్తించారు.

బైక్​ ఢీకొని బాలుడు మృతి

ప్రకాశం జిల్లా రేణింగవరం జ్యోతి డైరీ సమీపంలో బైక్​ ఢీకొని ఓ బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు 108 వాహనంలో అద్దంకి ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో బాలుడు మృతి చెందాడు. మృతుడు కశ్యపురానికి చెందన కావూరి అజిత్​ కుమార్​ (12)గా పోలీసులు గుర్తించారు.

బైక్​ ఢీకొని బాలుడు మృతి

ఇదీ చదవండి :

రోడ్డు ప్రమాదంలో తల్లి మృతి.. కుమారుడికి తీవ్ర గాయాలు

Intro:ap_ong_62_28_bike_dee_student_mruthi_av_vo_ap10067

కంట్రిబ్యూటర్ నటరాజు

సెంటర్ అద్దంకి

--------------------

ప్రకాశం జిల్లా పంగులూరు మండలం రేణింగవరం వద్ద జ్యోతి డైరీ సమీపంలో బైక్ ఢీకొనడంతో ఓ బాలుడికి తీవ్ర గాయాలు అయ్యాయి ఈ విషయం తెలుసుకున్న స్థానికులు 108 వాహనంలో అద్దంకి ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో బాలుడు మృతి చెందాడు మృతుడు కావూరి అజిత్ కుమార్ ( 12 ) గుర్తించారు. మృతుడు కస్య పురానికి చెందిన వాడని స్థానికులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.



Body:.


Conclusion:.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.