ETV Bharat / state

గణనాథుడు గంగమ్మ చెంతకు... వ్యర్థాలు సాగరతీరానికి!

ప్రకాశం జిల్లా చీరాల మండలం వాడరేవు సముద్రతీరానికి గణనాథుడి విగ్రహాలు తరలివస్తున్నాయి. పెద్ద ఎత్తున నిమజ్జనాలతో సాగరతీరం అంతా వ్యర్థాలతో నిండిపోయింది.

author img

By

Published : Sep 5, 2019, 4:09 PM IST

నిమర్జనం
సాగర తీరం... వ్యర్థాలతో అందవిహీనం

నాలుగు రోజులుగా పూజలందుకున్న గణనాథుడి విగ్రహాలు.. గంగమ్మ ఒడికి చేరుకుంటున్నాయి. ప్రకాశం జిల్లా చీరాల మండలం వాడరేవు సమీపంలోని సముద్ర తీరానికి.. చుట్టు పక్కల గ్రామాల నుంచి వినాయకుడి విగ్రహాలను నిమజ్జనం కోసం భక్తులు తీసుకువస్తున్నారు. చాలా విగ్రహాలు ప్లాస్ట్ ఆఫ్ ప్యారిస్​తో తయారై ఉన్న కారణంగా.. నిమజ్జనం అనంతరం అలల తాకిడికి వ్యర్థాలు తీరానికి కొట్టుకువస్తున్నాయి. ఆ ప్రాంతమంతా వాటితోనే నిండిపోయింది. ఇప్పటికైనా అధికారులు స్పందించి తీరాన్ని కాలుష్యంబారి నుంచి కాపాడాలని స్థానికులు కోరుతున్నారు.

సాగర తీరం... వ్యర్థాలతో అందవిహీనం

నాలుగు రోజులుగా పూజలందుకున్న గణనాథుడి విగ్రహాలు.. గంగమ్మ ఒడికి చేరుకుంటున్నాయి. ప్రకాశం జిల్లా చీరాల మండలం వాడరేవు సమీపంలోని సముద్ర తీరానికి.. చుట్టు పక్కల గ్రామాల నుంచి వినాయకుడి విగ్రహాలను నిమజ్జనం కోసం భక్తులు తీసుకువస్తున్నారు. చాలా విగ్రహాలు ప్లాస్ట్ ఆఫ్ ప్యారిస్​తో తయారై ఉన్న కారణంగా.. నిమజ్జనం అనంతరం అలల తాకిడికి వ్యర్థాలు తీరానికి కొట్టుకువస్తున్నాయి. ఆ ప్రాంతమంతా వాటితోనే నిండిపోయింది. ఇప్పటికైనా అధికారులు స్పందించి తీరాన్ని కాలుష్యంబారి నుంచి కాపాడాలని స్థానికులు కోరుతున్నారు.

Intro:ap_knl_72_05_cto_office_drivers_dharna_ab_ap10053

కర్నూలు జిల్లా ఆదోని వాణిజ్య పన్నుల శాఖ కార్యాలయం దగ్గర డ్రైవర్లు ఆందోళన చేశారు.రెండు నెలలు క్రితం వాణిజ్య శాఖ అధికారులు బదిలీ పై ఆదోని వచ్చారు.....వీరు వాహనాల డ్రైవర్లతో మూడేళ్లు అంగీకార పత్రం పై అధికారులు సంతకం చేశారు.కానీ పట్టించుకోకుండా అధికారుల సొంత వాహనాలు,డ్రైవర్లను ఏర్పాటు చేసుకుడంతో....తమకు న్యాయం చేయాలని ఆందోళన చేశారు.న్యాయం చేస్తామని సిటీఓ హామీ ఇవ్వడంతో ధర్నా విరమయించారు.

బైట్-
బాధితుడు,డ్రైవర్,ఆదోని.


Body:.


Conclusion:.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.