ETV Bharat / state

చీరాల ఎమ్మెల్యే సొంత నిధులతో ఆలయ అభివృద్ధి - శింగరకొండ పుణ్యక్షేత్ర ముఖ ద్వారాన్ని ప్రారంభించిన చీరాల ఎమ్మెల్యే

ప్రకాశం జిల్లా శింగరకొండలోని పుణ్యక్షేత్రం అభివృద్ధికి... ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి సొంత నిధులు ఖర్చుచేశారు. నిర్మాణ పనులు చేపట్టి ఆలయానికి మరింత అందాన్ని తీసుకొచ్చారు. ముఖద్వారాన్ని ప్రారంభించారు.

balaram sigarakonda arch opening by chirala mla karanam balarama murthi at prakasham district
ప్రకాశం జిల్లాలోని శింగరకొండ దేవస్థాన ముఖ ద్వారాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే, వారి కుటుంబ సభ్యులు
author img

By

Published : Dec 8, 2019, 8:37 PM IST

చీరాల ఎమ్మెల్యే సొంత నిధులతో ఆలయ అభివృద్ధి

ప్రకాశం జిల్లా శింగరకొండలో శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి దేవస్థానం ఉంది. ఇక్కడికి రాష్ట్రంలోని నలుమూలల నుంచి ప్రజలు దర్శనార్థం వస్తుంటారు. ప్రస్తుతం ఈ క్షేత్రం కొత్త అందాలను సంతరించుకుంది. జిల్లాలోని అద్దంకి-నార్కెట్​పల్లి రహదారి పక్కనే దేవస్థానానికి వెళ్లే ముఖద్వారాన్ని చీరాల ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి మార్చేశారు. రూ.50 లక్షల సొంత నిధులతో కొత్త నిర్మాణ పనులు చేయించారు. తనయుడు కరణం వెంకటేష్ కుటుంబ సమేతంగా కార్యక్రమంలో పాల్గొని ముఖద్వారాలను ప్రారంభించారు.

చీరాల ఎమ్మెల్యే సొంత నిధులతో ఆలయ అభివృద్ధి

ప్రకాశం జిల్లా శింగరకొండలో శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి దేవస్థానం ఉంది. ఇక్కడికి రాష్ట్రంలోని నలుమూలల నుంచి ప్రజలు దర్శనార్థం వస్తుంటారు. ప్రస్తుతం ఈ క్షేత్రం కొత్త అందాలను సంతరించుకుంది. జిల్లాలోని అద్దంకి-నార్కెట్​పల్లి రహదారి పక్కనే దేవస్థానానికి వెళ్లే ముఖద్వారాన్ని చీరాల ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి మార్చేశారు. రూ.50 లక్షల సొంత నిధులతో కొత్త నిర్మాణ పనులు చేయించారు. తనయుడు కరణం వెంకటేష్ కుటుంబ సమేతంగా కార్యక్రమంలో పాల్గొని ముఖద్వారాలను ప్రారంభించారు.

ఇదీ చదవండీ:

దివ్యాంగులకు నియోజకవర్గంలోనే సదరన్ ధ్రువపత్రాలు..!

Intro:ap_ong_61_08_balaram_singarakonda_archi_opening_av_ap10067

కంట్రిబ్యూటర్ నటరాజు

సెంటర్ అద్దంకి

---------------------

ప్రకాశం జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రము శింగరకొండ, ఇక్కడికి రాష్ట్రంలోని నలుమూలల నుంచి ప్రజలు వస్తుంటారు. శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానం ప్రస్తుతం కొత్త అందాలను సంతరించుకుంది.

అద్దంకి నార్కెట్పల్లి రహదారి పక్కనే దేవస్థానానికి వెళ్లే రహదారి ముఖద్వారంను
చీరాల ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి 50 లక్షల రూపాయిల స్వంత నిధులతో నిర్మించారు.తనయుడు కరణం వెంకటేష్ వారి బాబు సతీ మణి ,ముఖ ద్వారాలను ప్రారంభించారు. కుటుంబ సమేతంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

సింగర కొండ లోని వేద పండితుల మంత్రోచ్చారణ నడుమ ఈ కార్యక్రమం జరిగింది.అనంతరం స్వామివారి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు .Body:.Conclusion:.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.