ETV Bharat / state

'అంతర్జాతీయ స్థాయిలో రాష్ట్ర క్రీడాకారులుండాలి'

author img

By

Published : May 10, 2019, 6:28 AM IST

అంతర్జాతీయ స్థాయి పోటీలకు రాష్ట్రం నుంచి బ్యాడ్మింటన్ క్రీడాకారులు ప్రాతినిధ్యం వహించాలని మంత్రి శిద్దా రాఘవరావు ఆకాంక్షించారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో లార్డ్ కృష్ణ భాస్కర్ బాబు బ్యాడ్మింటన్ అకాడమీను ఆయన ప్రారంభించారు.

ఒంగోలులో అంతర్జాతీయస్థాయి బ్యాడ్మింటన్ అకాడమి

ఈ కార్యక్రమంలో జాతీయ బ్యాడ్మింటన్ సంఘం ఉపాధ్యక్షుడు కరణం పున్నయ్య చౌదరి, రాష్ట్ర బ్యాడ్మింటన్ సంఘం అధ్యక్షుడు చెరుకూరి రఘు కిరణ్ , లార్డ్ కృష్ణ భాస్కర్ బాబు బ్యాడ్మింటన్ అకాడమి ఛైర్మన్ శిద్దా సుధీర్ బాబు, కోచ్ భాస్కర్ బాబు పాల్గొన్నారు.

ఒంగోలులో అంతర్జాతీయస్థాయి బ్యాడ్మింటన్ అకాడమి

రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా అత్యాధునిక సదుపాయాలతో ఈ అకాడమీ ఏర్పాటు చేయడం అభినందనీయమని రాఘవరావు అన్నారు. జాతీయస్థాయిలో ఎంతోమంది అద్భుతమైన క్రీడాకారులను తయారుచేసిన ఘనత కోచ్ భాస్కర్ బాబుదని మంత్రి అన్నారు. ప్రముఖ క్రీడాకారణికి సైనా నెహ్వాల్ కూడా కొన్ని రోజులు భాస్కర్ వద్ద కోచింగ్ తీసుకున్నారని గుర్తుచేశారు.

ఇవీ చూడండి : 120 ఏళ్ల మహా వృక్షం... ఈదురుగాలలుకు నేలకొరిగింది!

ఈ కార్యక్రమంలో జాతీయ బ్యాడ్మింటన్ సంఘం ఉపాధ్యక్షుడు కరణం పున్నయ్య చౌదరి, రాష్ట్ర బ్యాడ్మింటన్ సంఘం అధ్యక్షుడు చెరుకూరి రఘు కిరణ్ , లార్డ్ కృష్ణ భాస్కర్ బాబు బ్యాడ్మింటన్ అకాడమి ఛైర్మన్ శిద్దా సుధీర్ బాబు, కోచ్ భాస్కర్ బాబు పాల్గొన్నారు.

ఒంగోలులో అంతర్జాతీయస్థాయి బ్యాడ్మింటన్ అకాడమి

రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా అత్యాధునిక సదుపాయాలతో ఈ అకాడమీ ఏర్పాటు చేయడం అభినందనీయమని రాఘవరావు అన్నారు. జాతీయస్థాయిలో ఎంతోమంది అద్భుతమైన క్రీడాకారులను తయారుచేసిన ఘనత కోచ్ భాస్కర్ బాబుదని మంత్రి అన్నారు. ప్రముఖ క్రీడాకారణికి సైనా నెహ్వాల్ కూడా కొన్ని రోజులు భాస్కర్ వద్ద కోచింగ్ తీసుకున్నారని గుర్తుచేశారు.

ఇవీ చూడండి : 120 ఏళ్ల మహా వృక్షం... ఈదురుగాలలుకు నేలకొరిగింది!

Intro:AP_RJY_56_09_VIJILENCE_TANEKEELU_AV_C9

తూర్పుగోదావరి జిల్లా
కంట్రిబ్యూటర్ : ఎస్.వి.కనికిరెడ్డి
కొత్తపేట

తూర్పుగోదావరి జిల్లాలోని రైస్ మిల్లులపై విజిలెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు జిల్లాలోని రావులపాలెం మండలం ఈతకోట, అనపర్తి మండలం పెడపర్తి లోని రైస్ మిల్లుల్లోని ధాన్యం నిల్వల పై తనిఖీలు చేసినట్లు విజిలెన్స్ ఎస్పీ రెడ్డి గంగాధరం తెలిపారు


Body:దాన్యం కొనుగోలు కేంద్రాల నుంచి రైస్ మిల్లులకు ఎంత ధాన్యం వస్తుంది అక్కడి నుంచి పౌరసరఫరాల గోడౌన్ కు ఎంత వెళ్ళింది అనే వాటిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు జిల్లాలోని రావులపాడు ముమ్మిడివరప్పాడు పలివెల సోమేశ్వరం పెనికేరు పాలమూరు ప్రాంతాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో తనిఖీలు నిర్వహించినట్లు ఆయన తెలిపారు


Conclusion:ఏ బి రిజిస్టర్ లో స్టాక్ వివరాలు ప్రస్తుతం ఉన్న ధాన్యం నిల్వలు తనిఖీ చేసి తేడాలు ఏమైనా ఉంటే వివరాలు నమోదు చేసుకుని ప్రభుత్వానికి నివేదిస్తామని ఆయన తెలిపారు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.