నెల్లూరు జిల్లా ఉదయగిరి ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డిపై.. వైకాపా నేత చేజర్ల సుబ్బారెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. ఎంపీపీ పదవులకు.. ఎమ్మెల్యే టికెట్ స్థాయిలో వెలకట్టి అమ్మేశారని ధ్వజమెత్తారు. వింజమూరు మండల కన్వీనర్ పదవిని 6 నెలల్లో ముగ్గురికి కేటాయించారన్న సుబ్బారెడ్డి.. జడ్పీటీసీ టిక్కెట్టు కోసం రూ.50 లక్షలు ఇచ్చామని చెప్పారు. 8 మంది దళారులను ఏర్పాటు చేసుకుని దందా సాగిస్తున్నారని మండిపడ్డారు.
ఇదీ చదవండి: