నెల్లూరు జిల్లా ఏఎస్ పేట మండలం ముస్తాపురం గ్రామ సమీపంలో కారు బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో అందులో ఉన్న ముగ్గురికి తీవ్ర గాయాలు కాగా ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఆత్మకూరు ప్రభుత్వ హాస్పిటల్లో క్షతగాత్రులకు ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం నెల్లూరుకు తరలించారు. కడప నుంచి ఏఎస్ పేటలోని శ్రీ ఖాజా నాయబ్ రసూల్ దర్గాకు వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. అతి వేగమే ప్రమాదానికి కారణమని సమాచారం.
దర్గాకు వెళ్తుండగా ప్రమాదం.. ఒకరి పరిస్థితి విషమం
నెల్లూరు జిల్లాలోని ముస్తాపురం వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అతివేగం కారణంగా కారుబోల్తా పడి.. ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది.
రోడ్డు ప్రమాదం
నెల్లూరు జిల్లా ఏఎస్ పేట మండలం ముస్తాపురం గ్రామ సమీపంలో కారు బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో అందులో ఉన్న ముగ్గురికి తీవ్ర గాయాలు కాగా ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఆత్మకూరు ప్రభుత్వ హాస్పిటల్లో క్షతగాత్రులకు ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం నెల్లూరుకు తరలించారు. కడప నుంచి ఏఎస్ పేటలోని శ్రీ ఖాజా నాయబ్ రసూల్ దర్గాకు వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. అతి వేగమే ప్రమాదానికి కారణమని సమాచారం.
Intro:ఈశ్వరాచారి... గుంటూరు తూర్పు... కంట్రిబ్యూటర్.
యాంకర్....సొంత బంధువులు అని నమ్మి 10 లక్షల నగదు అరువుగా ఇస్తే నువ్వు ఎవరు నీకు నాకు సంబంధం ఏంటి మరోసారి మా ఇంటివైపు వస్తే చంపివేస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నారని బాధితురాలు లక్ష్మీ పోలీసులను ఆశ్రయించింది. హైదరాబాద్ లో నివాసం ఉంటున్న లక్ష్మీ 6 సంవత్సరాల క్రితం తమ సమీప బంధువు పత్తి వ్యాపారం చేసే శ్రీనివాసరావు కు 10 లక్షల అరువుగా ఇచ్చింది. 2 ఏళ్ల తరువాత అడిగితే ఇదుగో అదిగో అంటూ 6 ఏళ్ళు కాలం గడిచిందని బాధితురాలు వెల్లడించారు. ఎంతో కష్టం మీద గుంటూరు లో శ్రీనివాస్ నివాసం ఉంటున్న నివాసం వద్దకు వస్తే తన భార్య చేత విచక్షణ రహితంగా దాడికి పాల్పడ్డారని వాపోయారు. మంచితనానికి పోయి రోడ్డుపాలయ్యమని ఆవేదన వ్యక్తంచేశారు. తనకు రావాల్సిన నగదు తనకు ఇప్పించాల్సిందిగా సోమవారం గుంటూరు అర్బన్ ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన మీకోసం కార్యక్రమంలో బాధితురాలు అర్బన్ ఎస్పీ కి పిర్యాదు చేశారు.తనకు న్యాయం చేయాలని ప్రాధేయపడ్డారు.
Body:బైట్...లక్ష్మీ..బాధితురాలు.
Conclusion:
యాంకర్....సొంత బంధువులు అని నమ్మి 10 లక్షల నగదు అరువుగా ఇస్తే నువ్వు ఎవరు నీకు నాకు సంబంధం ఏంటి మరోసారి మా ఇంటివైపు వస్తే చంపివేస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నారని బాధితురాలు లక్ష్మీ పోలీసులను ఆశ్రయించింది. హైదరాబాద్ లో నివాసం ఉంటున్న లక్ష్మీ 6 సంవత్సరాల క్రితం తమ సమీప బంధువు పత్తి వ్యాపారం చేసే శ్రీనివాసరావు కు 10 లక్షల అరువుగా ఇచ్చింది. 2 ఏళ్ల తరువాత అడిగితే ఇదుగో అదిగో అంటూ 6 ఏళ్ళు కాలం గడిచిందని బాధితురాలు వెల్లడించారు. ఎంతో కష్టం మీద గుంటూరు లో శ్రీనివాస్ నివాసం ఉంటున్న నివాసం వద్దకు వస్తే తన భార్య చేత విచక్షణ రహితంగా దాడికి పాల్పడ్డారని వాపోయారు. మంచితనానికి పోయి రోడ్డుపాలయ్యమని ఆవేదన వ్యక్తంచేశారు. తనకు రావాల్సిన నగదు తనకు ఇప్పించాల్సిందిగా సోమవారం గుంటూరు అర్బన్ ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన మీకోసం కార్యక్రమంలో బాధితురాలు అర్బన్ ఎస్పీ కి పిర్యాదు చేశారు.తనకు న్యాయం చేయాలని ప్రాధేయపడ్డారు.
Body:బైట్...లక్ష్మీ..బాధితురాలు.
Conclusion: