ETV Bharat / state

విద్యుత్ ఛార్జీల పెంపుపై నిరసన

author img

By

Published : May 21, 2020, 11:37 PM IST

విద్యుత్ ఛార్జీల పెంపును నిరసిస్తూ నెల్లూరులో తెదేపా నేతలు వినూత్నంగా నిరసన తెలిపారు. వివిధ వేషధారణలతో నిరసన వ్యక్తం చేశారు.

tdp leaders protest in nellore
తెదేపా నేతల నిరసన

విద్యుత్ ఛార్జీల పెంపును నిరసిస్తూ నెల్లూరులో తెలుగుదేశం పార్టీ వినూత్న నిరసన చేపట్టింది. కరెంట్ బిల్లుల పేరుతో ప్రభుత్వం ప్రజల రక్తాన్ని పీలుస్తోందంటూ నిరసన తెలియజేశారు. తెదేపా నేత, నుడా మాజీ చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి నిరసన దీక్ష చేపట్టారు. ఈ కార్యక్రమంలో తెదేపా జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర పాల్గొన్నారు. పేదలకు వేల రూపాయల బిల్లులు వేస్తూ... విద్యుత్ ఛార్జీలు పెంచలేదనడం దారుణమని విమర్శించారు.

విద్యుత్ ఛార్జీల పెంపును నిరసిస్తూ నెల్లూరులో తెలుగుదేశం పార్టీ వినూత్న నిరసన చేపట్టింది. కరెంట్ బిల్లుల పేరుతో ప్రభుత్వం ప్రజల రక్తాన్ని పీలుస్తోందంటూ నిరసన తెలియజేశారు. తెదేపా నేత, నుడా మాజీ చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి నిరసన దీక్ష చేపట్టారు. ఈ కార్యక్రమంలో తెదేపా జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర పాల్గొన్నారు. పేదలకు వేల రూపాయల బిల్లులు వేస్తూ... విద్యుత్ ఛార్జీలు పెంచలేదనడం దారుణమని విమర్శించారు.

ఇవీ చదవండి... విద్యుత్ ఛార్జీల పెంపునకు నిరసనగా మాజీ ఎమ్మెల్యే దీక్ష

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.