ETV Bharat / state

నీటి గుంటలో పడి విద్యార్థి మృతి

నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం అంకులపాటూరులో దారుణం జరిగింది. అక్రమంగా తవ్విన గ్రావెల్ గుంతలో పడి అఖిల్​ అనే మూడో తరగతి విద్యార్థి మృతి చెందాడు. సరదాగా స్నేహితులతో ఆడుకునేందుకు వెళ్లిన అఖిల్​ ప్రమావశాత్తు నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనతో గ్రామాంలో విషాదం నెలకొంది. తమ బిడ్డ మృతితో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు.

author img

By

Published : Feb 2, 2020, 10:57 AM IST

Student killed in a pool of water
నీటి గుంటలో పడి విద్యార్థి మృతి
నీటి గుంటలో పడి విద్యార్థి మృతి

నీటి గుంటలో పడి విద్యార్థి మృతి

ఇదీ చదవండి:

చదువుల సాగరంలో ఈదలేక.. జర్మనీలో తెలుగు విద్యార్థి ఆత్మహత్య

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.