ETV Bharat / state

శభాష్ పోలీస్.. మళ్లీ మానవత్వం చాటారు! - nellore district police conducted the funeral

నెల్లూరు జిల్లా పోలీసులు మరోసారి శభాష్ అనిపించుకున్నారు. ఇటీవల ఓ అనాథ శవాన్ని మోసుకువెళ్లిన ఆ పోలీసులు.. ఆ మృతదేహానికి అంత్యక్రియలు సైతం నిర్వహించారు. వారి మానవత్వాన్ని అంతా ప్రశంసిస్తున్నారు.

police conducted the funeral
అనాథ శవానికి అంత్యక్రియలు
author img

By

Published : Mar 31, 2021, 3:18 PM IST

నెల్లూరు జిల్లా కావలి పోలీసులు.. తమ విశాల హృదయాన్ని మరోసారి చాటుకున్నారు. వారి మానవత్వాన్ని ప్రజలు అభినందిస్తున్నారు. అనాథ మృతదేహానికి శ్మశానవాటికలో అంత్యక్రియలు చేసి పోలీసులు.. మానవత్వాన్ని చాటుకున్నారు.

జెండా చెట్టు వద్ద రాత్రి ఓ వృద్దుడు(65) మృతి చెందాడు. కొవిడ్ కారణంగా ఎవరూ మృతదేహం వద్దకు వెళ్లే ప్రయత్నం చేయలేదు. ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చేందుకు వన్ టౌన్ పోలీసులు... ఊరి బైట ఉన్న శ్మశానంకు తీసుకుపోయి ఖననం చేశారు.

నెల్లూరు జిల్లా కావలి పోలీసులు.. తమ విశాల హృదయాన్ని మరోసారి చాటుకున్నారు. వారి మానవత్వాన్ని ప్రజలు అభినందిస్తున్నారు. అనాథ మృతదేహానికి శ్మశానవాటికలో అంత్యక్రియలు చేసి పోలీసులు.. మానవత్వాన్ని చాటుకున్నారు.

జెండా చెట్టు వద్ద రాత్రి ఓ వృద్దుడు(65) మృతి చెందాడు. కొవిడ్ కారణంగా ఎవరూ మృతదేహం వద్దకు వెళ్లే ప్రయత్నం చేయలేదు. ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చేందుకు వన్ టౌన్ పోలీసులు... ఊరి బైట ఉన్న శ్మశానంకు తీసుకుపోయి ఖననం చేశారు.

ఇదీ చదవండి:

గుర్తు తెలియని మహిళ హత్య కేసులో ఇద్దరి అరెస్ట్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.