ETV Bharat / state

ధాన్యం కొనుగోళ్లపై తెదేపావి అసత్య ఆరోపణలు: మంత్రి బాలినేని

author img

By

Published : Oct 27, 2020, 8:24 PM IST

నెల్లూరు జిల్లాలో ధాన్యం కొనుగోళ్లపై జిల్లా తెదేపా నేతలు అసత్య ఆరోపణలు చేస్తున్నారని మంత్రి బాలినేని శ్రీనివాస్​రెడ్డి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. గత ప్రభుత్వ హయాంలోనే ధాన్యం కొనుగోలులో అక్రమాలు జరిగాయన్నారు.

ధాన్యం కొనుగోళ్లపై తెదేపా నేతలవి అసత్య ఆరోపణలు
ధాన్యం కొనుగోళ్లపై తెదేపా నేతలవి అసత్య ఆరోపణలు

ప్రభుత్వంపై నెల్లూరు జిల్లా తెదేపా నేతలు అసత్య ఆరోపణలు చేస్తున్నారని మంత్రి బాలినేని శ్రీనివాస్​రెడ్డి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. సీజన్​లో జిల్లావ్యాప్తంగా 3 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తే... దానిపై మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి లేనిపోని ఆరోపణలు చేస్తున్నారన్నారు. గత ప్రభుత్వ హయాంలోనే ధాన్యం కొనుగోలులో అక్రమాలు జరిగాయన్నారు. ప్రభుత్వం వాటిపై విచారణ జరుపుతుందని... వాస్తవాలు తెలితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

ఇదీచదవండి

ప్రభుత్వంపై నెల్లూరు జిల్లా తెదేపా నేతలు అసత్య ఆరోపణలు చేస్తున్నారని మంత్రి బాలినేని శ్రీనివాస్​రెడ్డి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. సీజన్​లో జిల్లావ్యాప్తంగా 3 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తే... దానిపై మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి లేనిపోని ఆరోపణలు చేస్తున్నారన్నారు. గత ప్రభుత్వ హయాంలోనే ధాన్యం కొనుగోలులో అక్రమాలు జరిగాయన్నారు. ప్రభుత్వం వాటిపై విచారణ జరుపుతుందని... వాస్తవాలు తెలితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

ఇదీచదవండి

ప్రభుత్వం ఒక్కో రైతుకు రూ.77,500 ఎగ్గొట్టింది: చంద్రబాబు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.