ETV Bharat / state

సమరాంధ్ర 2019.. సింహద్వారం ఎవరికి ఆహ్వానం..? - బీదా

ప్రతిపక్ష పార్టీ అడ్డా అనుకుంటున్న నెల్లూరు లోక్​సభ స్థానంపై జెండా ఎగరేసేదెవరు.. ఎవరి సత్తా ఎంత..? చివరి నిమిషంలో సైకిల్ దిగి పంఖా గాలికి మళ్లిన 'ఆదాల'ను సింహపురి వాసులు ఆదరిస్తారా..? లేక తెదేపా అభ్యర్థి 'బీదా' విజయానికి బాటలు వేస్తారా..? ఉత్కంఠకు తెరలేపిన సింహపురి స్థానాన్ని అధిష్ఠించేదెవరు..? ప్రస్తుతం నెల్లూరు నేలపై ఆసక్తిరేపుతున్న ప్రశ్న ఇది!

సింహద్వారం ఎవరికి ఆహ్వానం..?
author img

By

Published : Apr 3, 2019, 9:02 AM IST

గురు శిష్యుల పోరు
నెల్లూరు లోక్​సభస్థానం పరిధిలో రాజకీయం రంజుగా మారింది. ప్రధాన పార్టీలు తెదేపా - వైకాపా.. గెలుపు కోసం వ్యూహప్రతివ్యూహాలు రచిస్తూ ముందుకు సాగుతున్నాయి. ఎలాగైనా సింహపురి స్థానాన్ని కైవసం చేసుకొనేందుకు ఇరు పార్టీలు గురిపెట్టాయి. మరి... ప్రతిపక్ష పార్టీకి అడ్డాగా చెప్పుకునే సింహపురి గడ్డపై సైకిల్ పార్టీ సవారీ చేయగలుగుతుందా....? లేక మళ్లీ ఫ్యాన్ గాలే వీస్తుందా అన్నది సర్వత్రా ఆసక్తికరంగా మారింది. కలిసి పోటీ చేస్తున్న వామపక్షాలు... జనసేన ప్రభావం ఎంత ఉంటుందన్నదీ ప్రశ్నే.

ఉత్కంఠ రేపిన అభ్యర్థుల ఎంపిక...

నెల్లూరు లోక్​సభస్థానానికి ప్రధాన పార్టీ అభ్యర్థుల ఎంపిక అనూహ్య పరిణామాల మధ్య జరిగింది. తెదేపా తరపున బరిలో ఉన్న మస్తాన్​రావు... కావలి అసెంబ్లీ కోసం గ్రౌండ్​ సిద్ధం చేసుకుంటూ ముందుకుసాగారు. నెల్లూరుగ్రామీణం స్థానానికి ఆదాల ప్రభాకర్​రెడ్డిని తెలుగుదేశం అధిష్ఠానం పచ్చజెండా ఊపింది. 10 రోజులు తెదేపా అభ్యర్థిగా ప్రచారం చేసిన ఆదాల... రాత్రికిరాత్రే వైకాపాలో చేరి నెల్లూరు ఎంపీగా పేరు ఖరారు చేసుకున్నారు. ఈ పరిణామంతో కంగుతిన్న అధికార పార్టీ... వ్యూహాం మార్చింది. కావలి ఆశపడుతున్న బీదా మస్తాన్​రావును నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థికు పంపించి... ప్రత్యర్థులను పరుగులు పెట్టించింది.

తెదేపా బీసీ అభ్యర్థి అస్త్రం..

నెల్లూరు పార్లమెంట్ పరిధిలో ఉన్న 7నియోజకవర్గాల్లో 50 శాతం బీసీ ఓటర్లే. అందుకే వెనబడిన వర్గానికి చెందిన బీదా మస్తాన్​రావును తెరపైకి తీసుకొచ్చింది తెదేపా. కావలి, కందుకూరు నియోజవర్గాల్లో ఉన్న తన సామాజిక వర్గం, ప్రభుత్వం పథకాలు, అభివృద్ధి పనులే గెలిపిస్తాయని మస్తాన్​రావు ధీమాతో ఉన్నారు.

ప్రజాదరణతోనే విజయం....

తెలుగుదేశంలో సహకారం లేనందునే బయటకు రావాల్సి వచ్చిందని ప్రచారం చేస్తున్నారు ఆదాల ప్రభాకర్​ రెడ్డి. పార్లమెంట్ స్థానం పరిధిలోని కోవూరు, నెల్లూరు గ్రామీణంలో ఉన్న పట్టుతో విజయంపై ఈయనా ధీమాగా ఉన్నారు. జగన్​పై ఉన్న ప్రజాదరణ అదనపు ఆకర్షణగా చెబుతున్నారు ఆదాల.

ఇరువైపులాబలమైన అభ్యర్థులు..

నెల్లూరు పార్లమెంట్​ను చేజిక్కుంచుకోవాలంటే ఆ సీటు పరిధిలోని నియోజకవర్గంలోని అభ్యర్థులకు వచ్చే ఓట్లే కీలకం. ఆయా స్థానాల్లో తెదేపా, వైకాపా తరపున బలమైన అభ్యర్థులే పోటీలో ఉన్నారు. ఇరువురు పార్టీ సొంత బలంతోపాటు ప్రత్యర్థుల బలహీనతలు తెలుసుకొని ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నారు. ఇక్కడ 13 మంది పోటీలో ఉన్నారు. సీపీఎం నుంచి చండ్రా రాజగోపాల్, కాంగ్రెస్ నుంచి చేవూరు దేవకుమార్ రెడ్డి, భాజపా నుంచి సన్నపురెడ్డి సురేష్ రెడ్డి ఓటు పరీక్షకు నిలబడ్డారు.

అభ్యర్థుల ఎంపిక విషయంలోనే ఆసక్తిరేపిన నెల్లూరు పార్లమెంట్ సీటులో గెలుపు మజిలీ చేరుకునే విజేత ఎవరనే ఆసక్తిపై తీవ్ర చర్చ జరుగుతోంది.

గురు శిష్యుల పోరు
నెల్లూరు లోక్​సభస్థానం పరిధిలో రాజకీయం రంజుగా మారింది. ప్రధాన పార్టీలు తెదేపా - వైకాపా.. గెలుపు కోసం వ్యూహప్రతివ్యూహాలు రచిస్తూ ముందుకు సాగుతున్నాయి. ఎలాగైనా సింహపురి స్థానాన్ని కైవసం చేసుకొనేందుకు ఇరు పార్టీలు గురిపెట్టాయి. మరి... ప్రతిపక్ష పార్టీకి అడ్డాగా చెప్పుకునే సింహపురి గడ్డపై సైకిల్ పార్టీ సవారీ చేయగలుగుతుందా....? లేక మళ్లీ ఫ్యాన్ గాలే వీస్తుందా అన్నది సర్వత్రా ఆసక్తికరంగా మారింది. కలిసి పోటీ చేస్తున్న వామపక్షాలు... జనసేన ప్రభావం ఎంత ఉంటుందన్నదీ ప్రశ్నే.

ఉత్కంఠ రేపిన అభ్యర్థుల ఎంపిక...

నెల్లూరు లోక్​సభస్థానానికి ప్రధాన పార్టీ అభ్యర్థుల ఎంపిక అనూహ్య పరిణామాల మధ్య జరిగింది. తెదేపా తరపున బరిలో ఉన్న మస్తాన్​రావు... కావలి అసెంబ్లీ కోసం గ్రౌండ్​ సిద్ధం చేసుకుంటూ ముందుకుసాగారు. నెల్లూరుగ్రామీణం స్థానానికి ఆదాల ప్రభాకర్​రెడ్డిని తెలుగుదేశం అధిష్ఠానం పచ్చజెండా ఊపింది. 10 రోజులు తెదేపా అభ్యర్థిగా ప్రచారం చేసిన ఆదాల... రాత్రికిరాత్రే వైకాపాలో చేరి నెల్లూరు ఎంపీగా పేరు ఖరారు చేసుకున్నారు. ఈ పరిణామంతో కంగుతిన్న అధికార పార్టీ... వ్యూహాం మార్చింది. కావలి ఆశపడుతున్న బీదా మస్తాన్​రావును నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థికు పంపించి... ప్రత్యర్థులను పరుగులు పెట్టించింది.

తెదేపా బీసీ అభ్యర్థి అస్త్రం..

నెల్లూరు పార్లమెంట్ పరిధిలో ఉన్న 7నియోజకవర్గాల్లో 50 శాతం బీసీ ఓటర్లే. అందుకే వెనబడిన వర్గానికి చెందిన బీదా మస్తాన్​రావును తెరపైకి తీసుకొచ్చింది తెదేపా. కావలి, కందుకూరు నియోజవర్గాల్లో ఉన్న తన సామాజిక వర్గం, ప్రభుత్వం పథకాలు, అభివృద్ధి పనులే గెలిపిస్తాయని మస్తాన్​రావు ధీమాతో ఉన్నారు.

ప్రజాదరణతోనే విజయం....

తెలుగుదేశంలో సహకారం లేనందునే బయటకు రావాల్సి వచ్చిందని ప్రచారం చేస్తున్నారు ఆదాల ప్రభాకర్​ రెడ్డి. పార్లమెంట్ స్థానం పరిధిలోని కోవూరు, నెల్లూరు గ్రామీణంలో ఉన్న పట్టుతో విజయంపై ఈయనా ధీమాగా ఉన్నారు. జగన్​పై ఉన్న ప్రజాదరణ అదనపు ఆకర్షణగా చెబుతున్నారు ఆదాల.

ఇరువైపులాబలమైన అభ్యర్థులు..

నెల్లూరు పార్లమెంట్​ను చేజిక్కుంచుకోవాలంటే ఆ సీటు పరిధిలోని నియోజకవర్గంలోని అభ్యర్థులకు వచ్చే ఓట్లే కీలకం. ఆయా స్థానాల్లో తెదేపా, వైకాపా తరపున బలమైన అభ్యర్థులే పోటీలో ఉన్నారు. ఇరువురు పార్టీ సొంత బలంతోపాటు ప్రత్యర్థుల బలహీనతలు తెలుసుకొని ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నారు. ఇక్కడ 13 మంది పోటీలో ఉన్నారు. సీపీఎం నుంచి చండ్రా రాజగోపాల్, కాంగ్రెస్ నుంచి చేవూరు దేవకుమార్ రెడ్డి, భాజపా నుంచి సన్నపురెడ్డి సురేష్ రెడ్డి ఓటు పరీక్షకు నిలబడ్డారు.

అభ్యర్థుల ఎంపిక విషయంలోనే ఆసక్తిరేపిన నెల్లూరు పార్లమెంట్ సీటులో గెలుపు మజిలీ చేరుకునే విజేత ఎవరనే ఆసక్తిపై తీవ్ర చర్చ జరుగుతోంది.

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Paris - 2 April 2019
1. French Economy and Finance Minister Bruno Le Maire arriving at event to promote his latest book on Europe called 'The New Empire: Europe of the 21st Century'
2. Le Maire sitting down
3. Le Maire sitting in front of photographers
4. Le Maire speaking
5. SOUNDBITE (French) Bruno Le Maire, French Economy and Finance Minister:
"Brexit is here to remind us that the improbable is possible and that what nobody could expect can happen and that the people always spring surprises. With the Brexit, for the first time, an important member of the European Union decides to leave the European project and therefore shows by his vote that the European project is mortal. And the recent events, especially yesterday's votes at the British Parliament, bring us dangerously closer to a no-deal Brexit. For us, from now on, the priority is to protect the Single Market, and to assert the political power of the European continent."
6. Le Maire on panel
7. SOUNDBITE (French) Bruno Le Maire, French Economy and Finance Minister:
"Brexit is also the fruit of lies and of a campaign which sold delusions to the British people. It makes us face up to our responsibility to say very clearly that the exit from the European Union has a cost, an economic cost, a financial cost, a political cost which is exorbitant, and that will be exorbitant for the British people, which I regret."
8. Wide of audience, Le Maire in background
9. Le Maire posing for photographers with his book
STORYLINE:
French Economy and Finance Minister Bruno Le Maire said on Tuesday the UK Parliament's rejection of all alternatives to UK Prime Minister Theresa May's European Union withdrawal agreement "brings us dangerously closer to a no-deal Brexit".
Le Maire said Brexit had shown the European project was "mortal", but added the economic, financial and political cost of leaving the EU will be "exorbitant for the British people".
May's government is expected to now push for a fourth vote on her divorce deal in an attempt to avoid leaving the bloc without an agreement.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.