నెల్లూరులోని పార్కులను అందంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తెలిపారు. నగరంలోని చిల్డ్రన్స్ పార్కును మంత్రి అధికారులతో కలిసి సందర్శించారు. పార్కులోని స్విమ్మింగ్ పూల్, వాటర్ ఫౌంటెన్, ఆట వస్తువులను మంత్రి పరిశీలించారు. చిల్డ్రన్స్ పార్కును ఆధునికరిస్తామని వెల్లడించారు. ప్రజలకు ఆహ్లాదం పంచేలా పార్కులను తీర్చిదిద్దాలని అధికారులను ఆదేశించారు.
ఇదీ చదవండి: రాష్ట్రంలో లక్ష దాటాయ్.. వైరస్తో 1,090 మంది మృతి