ETV Bharat / state

నగరంలో పార్కులను అభివృద్ధి చేస్తాం: మంత్రి అనిల్ కుమార్

author img

By

Published : Jul 28, 2020, 4:49 AM IST

నెల్లూరు నగరంలో పార్కులను అభివృద్ధి చేస్తామని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తెలిపారు. చిల్డ్రన్స్ పార్కును అధికారులతో కలిసి సందర్శించారు.

minister visit children park
minister visit children park

నెల్లూరులోని పార్కులను అందంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తెలిపారు. నగరంలోని చిల్డ్రన్స్ పార్కును మంత్రి అధికారులతో కలిసి సందర్శించారు. పార్కులోని స్విమ్మింగ్ పూల్, వాటర్ ఫౌంటెన్, ఆట వస్తువులను మంత్రి పరిశీలించారు. చిల్డ్రన్స్ పార్కును ఆధునికరిస్తామని వెల్లడించారు. ప్రజలకు ఆహ్లాదం పంచేలా పార్కులను తీర్చిదిద్దాలని అధికారులను ఆదేశించారు.

నెల్లూరులోని పార్కులను అందంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తెలిపారు. నగరంలోని చిల్డ్రన్స్ పార్కును మంత్రి అధికారులతో కలిసి సందర్శించారు. పార్కులోని స్విమ్మింగ్ పూల్, వాటర్ ఫౌంటెన్, ఆట వస్తువులను మంత్రి పరిశీలించారు. చిల్డ్రన్స్ పార్కును ఆధునికరిస్తామని వెల్లడించారు. ప్రజలకు ఆహ్లాదం పంచేలా పార్కులను తీర్చిదిద్దాలని అధికారులను ఆదేశించారు.

ఇదీ చదవండి: రాష్ట్రంలో లక్ష దాటాయ్​.. వైరస్​తో 1,090 మంది మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.