ETV Bharat / state

కొవిడ్ ఆసుపత్రిని పరిశీలించిన మంత్రి గౌతమ్​ రెడ్డి

author img

By

Published : May 14, 2021, 3:36 PM IST

నెల్లూరులోని ప్రభుత్వ కొవిడ్ వైద్యశాలలో 50 ఆక్సిజన్ కాన్సన్​ట్రైటర్లను మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం ఆస్పత్రిలోని బాధితులను పరామర్శించిన ఆయన.. అక్కడ వైద్యం అందుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు.

minister gowrtham reddy
minister gowrtham reddy


నెల్లూరులోని ప్రభుత్వ కొవిడ్ వైద్యశాలను.. పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి పరిశీలించారు.అనంతరం జిల్లా కలెక్టర్, రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డితో కలిసి 50 ఆక్సిజన్ కాన్సన్​ట్రేటర్లను మంత్రి ప్రారంభించారు. అనంతరం ఆస్పత్రిలోని పలు విభాగాలను పరిశీలించిన ఆయన.. బాధితులను పరామర్శించి, వైద్యం అందుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.


నెల్లూరులోని ప్రభుత్వ కొవిడ్ వైద్యశాలను.. పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి పరిశీలించారు.అనంతరం జిల్లా కలెక్టర్, రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డితో కలిసి 50 ఆక్సిజన్ కాన్సన్​ట్రేటర్లను మంత్రి ప్రారంభించారు. అనంతరం ఆస్పత్రిలోని పలు విభాగాలను పరిశీలించిన ఆయన.. బాధితులను పరామర్శించి, వైద్యం అందుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.

ఇదీ చదవండి: సరిహద్దులో మారని తెలంగాణ పోలీసుల తీరు.. వెనక్కి వెళ్తున్న అంబులెన్సులు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.