ETV Bharat / state

మాది రైతు పక్షపాత ప్రభుత్వం: మంత్రి అనిల్ - మాది రైతు పక్షపాత ప్రభుత్వం: మంత్రి అనిల్

వైకాపా రైతు పక్షపాత ప్రభుత్వమని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ స్పష్టం చేశారు. వైకాపా అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా నెల్లూరులో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

మాది రైతు పక్షపాత ప్రభుత్వం: మంత్రి అనిల్
మాది రైతు పక్షపాత ప్రభుత్వం: మంత్రి అనిల్
author img

By

Published : May 26, 2020, 4:08 PM IST

వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా నెల్లూరు జిల్లా పరిషత్ కార్యాలయంలో వ్యవసాయ అనుబంధ శాఖలతో మంత్రి అనిల్ కుమార్ యాదవ్ సమావేశం నిర్వహించారు. 'తొలి యేడు-జగనన్న తోడు' పేరుతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సంవత్సరకాలంలో రైతులకు ప్రభుత్వం చేసిన మేలును అధికారులు మంత్రికి తెలిపారు.

వచ్చే నాలుగేళ్లలో రైతులకు ఏం చేయబోతున్నారో కూడా వివరించారు. ఈ సందర్భంగా మంత్రి అనిల్ మాట్లాడుతూ...రైతుల కోసం ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుదన్నారు. తమ ప్రభుత్వం రైతు పక్షపాత ప్రభుత్వమని స్పష్టం చేశారు.

వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా నెల్లూరు జిల్లా పరిషత్ కార్యాలయంలో వ్యవసాయ అనుబంధ శాఖలతో మంత్రి అనిల్ కుమార్ యాదవ్ సమావేశం నిర్వహించారు. 'తొలి యేడు-జగనన్న తోడు' పేరుతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సంవత్సరకాలంలో రైతులకు ప్రభుత్వం చేసిన మేలును అధికారులు మంత్రికి తెలిపారు.

వచ్చే నాలుగేళ్లలో రైతులకు ఏం చేయబోతున్నారో కూడా వివరించారు. ఈ సందర్భంగా మంత్రి అనిల్ మాట్లాడుతూ...రైతుల కోసం ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుదన్నారు. తమ ప్రభుత్వం రైతు పక్షపాత ప్రభుత్వమని స్పష్టం చేశారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.