ETV Bharat / state

జిల్లాలో అట్టహాసంగా ప్రారంభమైన భూ రీసర్వే

author img

By

Published : Dec 22, 2020, 8:57 PM IST

నెల్లూరు జిల్లాలో భూ రీసర్వే కార్యక్రమం అట్టహాసంగా ప్రారంభమైంది. జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు ప్రత్యేక పూజలు నిర్వహించి రెడ్డిగుంట గ్రామంలో రీసర్వే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

జిల్లాలో ప్రారంభమైన భూ రీసర్వే
జిల్లాలో ప్రారంభమైన భూ రీసర్వే

నెల్లూరు జిల్లా రెడ్డిగుంట గ్రామంలో భూ రీసర్వే కార్యక్రమాన్ని అట్టహాసంగా ప్రారంభించారు. ప్రత్యేక పూజలు నిర్వహించి డ్రోన్ కెమరా ద్వారా భూ రీసర్వేను జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు ప్రారంభించారు. 400 గ్రామాల చొప్పున మూడు దశల్లో 2023 కల్లా 1,200 గ్రామాల్లో సర్వే పూర్తి చేస్తామని కలెక్టర్ తెలిపారు. రైతులు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్లు హరేంద్రప్రసాద్, ప్రభాకర్ రెడ్డి , గూడూరు సబ్ కలెక్టర్ గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

ఇదీచదవండి

నెల్లూరు జిల్లా రెడ్డిగుంట గ్రామంలో భూ రీసర్వే కార్యక్రమాన్ని అట్టహాసంగా ప్రారంభించారు. ప్రత్యేక పూజలు నిర్వహించి డ్రోన్ కెమరా ద్వారా భూ రీసర్వేను జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు ప్రారంభించారు. 400 గ్రామాల చొప్పున మూడు దశల్లో 2023 కల్లా 1,200 గ్రామాల్లో సర్వే పూర్తి చేస్తామని కలెక్టర్ తెలిపారు. రైతులు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్లు హరేంద్రప్రసాద్, ప్రభాకర్ రెడ్డి , గూడూరు సబ్ కలెక్టర్ గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

ఇదీచదవండి

కొవిడ్‌ సెకండ్‌ వేవ్‌ పట్ల జాగ్రత్తగా ఉండాలి: సీఎం జగన్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.