ETV Bharat / state

జిల్లాలో 50,708 కరోనా పరీక్షలు..

author img

By

Published : Jun 12, 2020, 3:35 PM IST

నెల్లూరు జిల్లాలో ఇప్పటి వరకు 50,708 మంది నమూనాలను కరోనా పరీక్షలకోసం సేకరించినట్లు జాయింట్ కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి తెలిపారు.

joint collector conference  on corona  in  nellore
కరోనాపై నెల్లూరు జాయింట్ కలెక్టర్ సమావేశం

నెల్లూరు జిల్లాలో ఇప్పటివరకు 50,708 మంది నమూనాలను కరోనా పరీక్షలకోసం సేకరించినట్లు జాయింట్ కలెక్టర్ ప్రభాకర్​రెడ్డి తెలిపారు. జిల్లాలో మొత్తం 372 కరోనా కేసులు నమోదయ్యాయని, ఐదుగురు మృతి చెందారని తెలిపారు. 241మంది ఆసుపత్రి నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని సూచించారు. బయటికి వెళ్తున్నప్పుడు శానిటైజర్ వాడాలని.. జాగ్రత్తలు వహించి ప్రాణాలు కాపాడుకోవాలని ఆయన తెలిపారు.

నెల్లూరు జిల్లాలో ఇప్పటివరకు 50,708 మంది నమూనాలను కరోనా పరీక్షలకోసం సేకరించినట్లు జాయింట్ కలెక్టర్ ప్రభాకర్​రెడ్డి తెలిపారు. జిల్లాలో మొత్తం 372 కరోనా కేసులు నమోదయ్యాయని, ఐదుగురు మృతి చెందారని తెలిపారు. 241మంది ఆసుపత్రి నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని సూచించారు. బయటికి వెళ్తున్నప్పుడు శానిటైజర్ వాడాలని.. జాగ్రత్తలు వహించి ప్రాణాలు కాపాడుకోవాలని ఆయన తెలిపారు.

ఇదీ చూడండి. వైకాపా ప్రభుత్వ టెర్రరిజం పరాకాష్టకు చేరింది: చంద్రబాబు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.