ETV Bharat / state

నెల్లూరులో సీఐటీయూ 15వ రాష్ట్ర మహాసభలు - నెల్లూరులో స్వర్ణోత్సవ సీఐటీయు 15వ రాష్ట్ర మహాసభలు

సీఐటీయూ రాష్ట్ర మహా సభలు నెల్లూరులో ఘనంగా ప్రారంభమయ్యాయి. ప్రారంభోత్సవంలో సీపీఎం జాతీయ నేత  బీవీ.రాఘవులు, సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గఫూర్, ఎమ్మెల్సీ విఠపు బాల సుబ్రహ్మణ్యం తోపాటు పలువురు నేతలు పాల్గొన్నారు.

Golden Jubilee CITU 15th State Conferences in Nellore
నెల్లూరులో సీఐటీయూ 15వ రాష్ట్ర మహాసభలు
author img

By

Published : Dec 15, 2019, 4:28 PM IST

Updated : Dec 26, 2019, 2:44 PM IST

నెల్లూరులో సీఐటీయూ రాష్ట్ర మహా సభలు

సీఐటీయూ స్వర్ణోత్సవ రాష్ట్ర మహాసభలు నెల్లూరులో ప్రారంభమయ్యాయి. మూడు రోజుల పాటు మహాసభలు జరగనున్నాయి. తొలి రోజు సభకు సీపీఎం జాతీయ నేత బీవీ.రాఘవులు, సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గఫూర్, ఎమ్మెల్సీ విఠపు బాల సుబ్రహ్మణ్యం తోపాటు పలువురు నేతలు హాజరయ్యారు. భారీ ప్రదర్శనలో త్రిపురు మాజీ సీఎం మాణిక్ సర్కార్ పాల్గొననున్నారు. తాత్కలిక ఉద్యోగులకు భద్రత కల్పించి కార్మికుల స్థితిగతులు మెరుగుపడేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని రాఘవులు కోరారు. రాష్ట్రంలో వైకాపా, తెదేపాలు తమ స్వప్రయోజనాలకే ప్రాధాన్యమిస్తున్నాయని విమర్శించారు.

నెల్లూరులో సీఐటీయూ రాష్ట్ర మహా సభలు

సీఐటీయూ స్వర్ణోత్సవ రాష్ట్ర మహాసభలు నెల్లూరులో ప్రారంభమయ్యాయి. మూడు రోజుల పాటు మహాసభలు జరగనున్నాయి. తొలి రోజు సభకు సీపీఎం జాతీయ నేత బీవీ.రాఘవులు, సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గఫూర్, ఎమ్మెల్సీ విఠపు బాల సుబ్రహ్మణ్యం తోపాటు పలువురు నేతలు హాజరయ్యారు. భారీ ప్రదర్శనలో త్రిపురు మాజీ సీఎం మాణిక్ సర్కార్ పాల్గొననున్నారు. తాత్కలిక ఉద్యోగులకు భద్రత కల్పించి కార్మికుల స్థితిగతులు మెరుగుపడేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని రాఘవులు కోరారు. రాష్ట్రంలో వైకాపా, తెదేపాలు తమ స్వప్రయోజనాలకే ప్రాధాన్యమిస్తున్నాయని విమర్శించారు.

ఇదీ చదవండి:

కేంద్రంపై కాంగ్రెస్​ గరం... నేడే 'భారత్​ బచావో'​ ర్యాలీ

Intro:Ap_Nlr_02_15_Citu_Rastra_Maha_Sabha_Prarambam_B.v.Ragavulu_Kiran_Avb_AP10064

కంట్రీబ్యూటర్: టి. కిరణ్, నెల్లూరు సిటీ, 9394450291.

యాంకర్
స్వర్ణోత్సవ సిఐటియు 15వ రాష్ట్ర మహాసభలు నెల్లూరులో ఘనంగా ప్రారంభమయ్యాయి. నగరంలో మూడు రోజుల పాటు ఈ మహాసభలు జరగనున్నాయి. ప్రారంభోత్సవ కార్యక్రమంలో సిపిఎం జాతీయ నేత బి.వి.రాఘవులు, సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గఫూర్, ఎమ్మెల్సీ విఠపు బాల సుబ్రహ్మణ్యం తోపాటు పలువురు నేతలు పాల్గొన్నారు. సాయంత్రం జరగనున్న భారీ ప్రదర్శన, బహిరంగ సభల్లో త్రిపుర మాజీ ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్ పాల్గొననున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న కార్మిక విధానాలపై సభలో ప్రధానంగా చర్చిస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్ లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చామని చెప్పుకుంటూ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న తాత్కాలిక ఉద్యోగులను విస్మరిస్తున్నారని సిపిఎం నేత బి.వి.రాఘవులు విమర్శించారు. తాత్కాలిక ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించి, కార్మికుల స్థితిగతులు మెరుగుపడేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. రాష్ట్రంలో వైకాపా, తెదేపాలు తమ స్వప్రయోజనాలకే ప్రాధాన్యమిస్తున్నాయని రాఘవులు విమర్శించారు. కేంద్రం తీసుకువచ్చిన క్యాప్ బిల్లును వైకాపా, తెదేపాలు సమర్థించడం సరికాదన్నారు. మహా సభలో చర్చించి వచ్చే నెల 8న జరిగే సమ్మెను విజయవంతం చేసేందుకు తొము కృషి చేస్తామన్నారు.
బైట్: బి.వి.రాఘవులు, సిపిఎం నేత.


Body:కిరణ్ ఈటీవీ భారత్


Conclusion:9394450291
Last Updated : Dec 26, 2019, 2:44 PM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.