ETV Bharat / state

అనాథ శవానికి అంత్యక్రియలు చేసిన పురపాలక సిబ్బంది

author img

By

Published : Jul 25, 2020, 9:44 AM IST

నెల్లూరు జిల్లా ఆత్మకూరు పురపాలక బస్టాండ్ లో యాచకుడు మరణించటంతో ఆ అనాథ శవానికి పురపాలక సిబ్బంది అంత్యక్రియలు నిర్వహించారు. అందరూ ఉన్నా కొందరు మనుషులని అనాథల్లా వదిల్లేస్తున్నారని పురపాలక కమిషనర్ రమేష్ బాబు తెలిపారు.

funeral process complete by muncipal dept in nellore dst
funeral process complete by muncipal dept in nellore dst

నెల్లూరు జిల్లా ఆత్మకూరు పురపాలక బస్టాండ్ లో ఎవరు లేని యాచకుడు మరణించటంతో ఆ అనాథ శవానికి పురపాలక సిబ్బంది అంత్యక్రియలు నిర్వహించారు. అనాథ శవానికి ముందస్తుగా వైధ్యాధికారులతో కరోనా పరీక్షలు నిర్వహించామని పురపాలక కమిషనర్ రమేష్ బాబు తెలిపారు. నెగటివ్ గా తేలటంతో పోలీసు సిబ్బంది, పురపాలక సిబ్బంది కలసి ఆ శవానికి అంత్యక్రియలు నిర్వహించారు.

నెల్లూరు జిల్లా ఆత్మకూరు పురపాలక బస్టాండ్ లో ఎవరు లేని యాచకుడు మరణించటంతో ఆ అనాథ శవానికి పురపాలక సిబ్బంది అంత్యక్రియలు నిర్వహించారు. అనాథ శవానికి ముందస్తుగా వైధ్యాధికారులతో కరోనా పరీక్షలు నిర్వహించామని పురపాలక కమిషనర్ రమేష్ బాబు తెలిపారు. నెగటివ్ గా తేలటంతో పోలీసు సిబ్బంది, పురపాలక సిబ్బంది కలసి ఆ శవానికి అంత్యక్రియలు నిర్వహించారు.

ఇదీ చూడండి

కరోనా సోకిన ఇద్దరు ఖైదీలు పరార్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.