ETV Bharat / state

చేపలచెరువులో విషప్రయోగం.. రూ.లక్ష నష్టం - మల్లూరులో చేపలచెరువులో విషప్రయోగం వార్తలు

గుర్తు తెలియని వ్యక్తులు చేపల చెరువులో విషప్రయోగం చేయటంతో చేపలు మరణించిన ఘటన నెల్లూరు జిల్లా మల్లూరులో జరిగింది.

మరణించిన చేపలు
author img

By

Published : Nov 6, 2019, 7:03 PM IST

చేపలచెరువులో విషప్రయోగం ..రూ.లక్ష నష్టం

నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం మల్లూరు గ్రామంలోని చేపల చెరువులో విషప్రయోగం జరిగింది. గ్రామానికి చెందిన వేల్పూరు వెంకటేశ్వర్లు చేపల చెరువులో గుర్తు తెలియని వ్యక్తులు విష ప్రయోగం చేశారు. దాదాపు లక్ష రూపాయలు వరకు ఆస్తి నష్టం జరిగిందని యజమాని తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

చేపలచెరువులో విషప్రయోగం ..రూ.లక్ష నష్టం

నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం మల్లూరు గ్రామంలోని చేపల చెరువులో విషప్రయోగం జరిగింది. గ్రామానికి చెందిన వేల్పూరు వెంకటేశ్వర్లు చేపల చెరువులో గుర్తు తెలియని వ్యక్తులు విష ప్రయోగం చేశారు. దాదాపు లక్ష రూపాయలు వరకు ఆస్తి నష్టం జరిగిందని యజమాని తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి:

ఉద్యోగం రాలేదని యువకుడు ఆత్మహత్య

Intro:సర్వేపల్లి నియోజకవర్గంలోని ముత్తుకూరు మండలంలో మల్లూరు గ్రామం లో వేల్పూరు టేశ్వర్లు చేపల గంటలో గుర్తు తెలియని వ్యక్తులు విష ప్రయోగం చేయడంతో చేపల నిలువ న చనిపోయాయి. దాదాపు లక్ష రూపాయలు వరకు నష్టం వాటిల్లిందని రైతు వెంకటేశ్వర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదుచేసి న్యాయం చేయాలని వెంకటేశ్వర కోరుతున్నారు.Body:చేపలుConclusion:రాజా నెల్లూరు 9
394450293
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.