ETV Bharat / state

పేదలకు నిత్యావసరాలు పంపిణీ

author img

By

Published : Apr 30, 2020, 4:13 PM IST

లాక్​డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయిన పేదలు, కూలీలు, కార్మికులకు పలువురు దాతలు తమవంతు సహాయం అందిస్తున్నారు. తమకు తోచినంత తోడ్పాటును అందిస్తూ బాసటగా నిలుస్తున్నారు.

Distribution of necessities to the poor in nellore
పేదలకు నిత్యావసరాలు పంపిణీ

నెల్లూరులోని 25వ డివిజన్ వాసులకు జిల్లా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఏసునాయుడు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. ప్రభుత్వం లాక్​డౌన్ విధించి 40 రోజులు అవుతున్నందున ప్రజలు ఇబ్బంది పడుతున్నారని అన్నారు. ప్రజలందరూ ఇళ్లలోనే ఉండి లాక్​డౌన్ నిబంధనను పాటించి, వైరస్ వ్యాప్తిని నియంత్రించాలని కోరారు.

నెల్లూరులోని 25వ డివిజన్ వాసులకు జిల్లా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఏసునాయుడు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. ప్రభుత్వం లాక్​డౌన్ విధించి 40 రోజులు అవుతున్నందున ప్రజలు ఇబ్బంది పడుతున్నారని అన్నారు. ప్రజలందరూ ఇళ్లలోనే ఉండి లాక్​డౌన్ నిబంధనను పాటించి, వైరస్ వ్యాప్తిని నియంత్రించాలని కోరారు.

ఇదీచదవండి.

నాయుడుపేటలో పేదలకు అండగా దాతలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.