ETV Bharat / state

అదృశ్యమైన పాప సురక్షితం.. తల్లిదండ్రుల చెంతకు చిన్నారి - నెల్లూరులో రెండు నెలల చిన్నారి ఆచూకీని తెలుసుకున్న పోలీసులు

శేషాద్రి ఎక్స్​ప్రెస్​లో అదృశ్యమైన రెండు నెలల చిన్నారి ఆచూకీని రైల్వే పోలీసులు కనుగొన్నారు. పాపను నెల్లూరు డీఎస్పీ కార్యాలయంలో తల్లిదండ్రులకు అప్పగించారు.

పాప సురక్షితం
author img

By

Published : Nov 10, 2019, 1:25 PM IST

Updated : Nov 10, 2019, 1:40 PM IST

తల్లిదండ్రుల చెంతకు రెండు నెలల చిన్నారి

నెల్లూరు జిల్లా కావలి దగ్గర శేషాద్రి ఎక్స్​ప్రెస్​లో కిడ్నాపైన రెండు నెలల చిన్నారి కేసును రైల్వే పోలీసులు ఛేదించారు. మూడు రోజులుగా పోలీసులు సీసీ ఫుటేజీ, ఫోన్ సిగ్నల్స్​ పరిశీలించి పాపను ఎత్తుకెళ్లిన మహిళలను నూజివీడులో పట్టుకున్నారు. పాపను నెల్లూరు డీఎస్పీ కార్యాలయంలో తల్లిదండ్రులకు అప్పగించడంతో వారు ఆనందానికి అవధులు లేవు.

ఇదీ చదవండి: వృద్ధురాలిని ఢీకొట్టిన లారీ.. అక్కడికక్కడే మృతి

తల్లిదండ్రుల చెంతకు రెండు నెలల చిన్నారి

నెల్లూరు జిల్లా కావలి దగ్గర శేషాద్రి ఎక్స్​ప్రెస్​లో కిడ్నాపైన రెండు నెలల చిన్నారి కేసును రైల్వే పోలీసులు ఛేదించారు. మూడు రోజులుగా పోలీసులు సీసీ ఫుటేజీ, ఫోన్ సిగ్నల్స్​ పరిశీలించి పాపను ఎత్తుకెళ్లిన మహిళలను నూజివీడులో పట్టుకున్నారు. పాపను నెల్లూరు డీఎస్పీ కార్యాలయంలో తల్లిదండ్రులకు అప్పగించడంతో వారు ఆనందానికి అవధులు లేవు.

ఇదీ చదవండి: వృద్ధురాలిని ఢీకొట్టిన లారీ.. అక్కడికక్కడే మృతి

Intro:Body:Conclusion:
Last Updated : Nov 10, 2019, 1:40 PM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.