ETV Bharat / state

కరోనా బాధితులతో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడిన మంత్రులు

author img

By

Published : Aug 13, 2020, 3:21 PM IST

Updated : Aug 13, 2020, 4:04 PM IST

కరోనా బాధితులతో దృశ్యమాధ్యమంలో మంత్రి ఆళ్లనాని మాట్లాడారు. కొవిడ్ చికిత్స కోసం రాష్ట్రంలో 138 ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులను వినియోగిస్తున్నామని వెల్లడించారు. కరోనా బాధితుల కోసం 56వేలకు పైగా బెడ్స్ అందుబాటులో ఉన్నాయని స్పష్టం చేశారు.

ap health minister
ap health minister

నెల్లూరులో ఎమర్జెన్సీ కంట్రోలింగ్ సెంటర్ నుంచి క్వారంటైన్ కేంద్రంలో ఉన్న కరోనా బాధితులతో జూమ్‌యాప్ ద్వారా మంత్రి ఆళ్ల నాని దృశ్యమాధ్యమం లో మాట్లాడారు. జిల్లా అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు . రాష్ట్ర వ్యాప్తంగా 138ప్రభుత్వ, ప్రైవేట్ హాస్పిటల్స్ ను కొవిడ్ ఆసుపత్రులుగా వినియోగిస్తున్నామని మంత్రి తెలిపారు . మైల్డ్ కోవిడ్ ఉన్న వారికి మరో 109కొవిడ్ కేర్ సెంటర్లు ను గుర్తించామని.. కరోనా బాధితుల కోసం 56వేలకు పైగా బెడ్స్ అందుబాటులో ఉన్నాయని వెల్లడించారు. మంత్రులు మేకపాటి గౌతమ్ రెడ్డి, అనిల్ కుమార్‌, కలెక్టర్ చక్రధర్ బాబు ఈ చర్చలో పాల్గొన్నారు.

నెల్లూరులో ఎమర్జెన్సీ కంట్రోలింగ్ సెంటర్ నుంచి క్వారంటైన్ కేంద్రంలో ఉన్న కరోనా బాధితులతో జూమ్‌యాప్ ద్వారా మంత్రి ఆళ్ల నాని దృశ్యమాధ్యమం లో మాట్లాడారు. జిల్లా అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు . రాష్ట్ర వ్యాప్తంగా 138ప్రభుత్వ, ప్రైవేట్ హాస్పిటల్స్ ను కొవిడ్ ఆసుపత్రులుగా వినియోగిస్తున్నామని మంత్రి తెలిపారు . మైల్డ్ కోవిడ్ ఉన్న వారికి మరో 109కొవిడ్ కేర్ సెంటర్లు ను గుర్తించామని.. కరోనా బాధితుల కోసం 56వేలకు పైగా బెడ్స్ అందుబాటులో ఉన్నాయని వెల్లడించారు. మంత్రులు మేకపాటి గౌతమ్ రెడ్డి, అనిల్ కుమార్‌, కలెక్టర్ చక్రధర్ బాబు ఈ చర్చలో పాల్గొన్నారు.

ఇదీ చదవండి: టిక్​టాక్ కొనుగోలు రేసులో రిలయన్స్ ఇండస్ట్రీస్!

Last Updated : Aug 13, 2020, 4:04 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.