ETV Bharat / state

పాదయాత్ర హామీలను సీఎం నెరవేర్చాలి..104 ఉద్యోగుల డిమాండ్ - 104 employees demands for regularized duties

తమ న్యాయమైన డిమాండ్లు రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలని కోరతూ 104 ఉద్యోగులు నెల్లూరు జిల్లాలో సమావేశాన్ని నిర్వహించారు.

104 ఉద్యోగుల రౌండ్ టేబుల్ సమావేశం
author img

By

Published : Oct 12, 2019, 5:52 PM IST

104 ఉద్యోగుల రౌండ్ టేబుల్ సమావేశం

రాష్ట్ర వ్యాప్త నిరసనలో భాగంగా, 104 ఉద్యోగులు నెల్లూరు జిల్లా ఉదయగిరి సమావేశమైయ్యారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్న 104 ఉద్యోగుల న్యాయపరమైన డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో భాగంగా తమకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని విజ్ఞప్తి చేశారు. డీఎస్సీ, ఆర్ఓఆర్ ద్వారా గత 12 సంవత్సరాలుగా పని చేస్తున్న ఉద్యోగులను ప్రభుత్వ కాంట్రాక్టు ఉద్యోగులుగా నియమించి, ట్రెజరీ ద్వారా వేతనాలు అందించాలన్నారు. 104 సేవలను ప్రైవేట్ సంస్థలుక అప్పగించకుండా వైద్య ఆరోగ్య శాఖలో ప్రభుత్వమే నిర్వహించాలని వారు డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి : 'తక్కువ వ్యవధిలో ఎక్కువ అపకీర్తి తెచ్చుకున్న ప్రభుత్వం'

104 ఉద్యోగుల రౌండ్ టేబుల్ సమావేశం

రాష్ట్ర వ్యాప్త నిరసనలో భాగంగా, 104 ఉద్యోగులు నెల్లూరు జిల్లా ఉదయగిరి సమావేశమైయ్యారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్న 104 ఉద్యోగుల న్యాయపరమైన డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో భాగంగా తమకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని విజ్ఞప్తి చేశారు. డీఎస్సీ, ఆర్ఓఆర్ ద్వారా గత 12 సంవత్సరాలుగా పని చేస్తున్న ఉద్యోగులను ప్రభుత్వ కాంట్రాక్టు ఉద్యోగులుగా నియమించి, ట్రెజరీ ద్వారా వేతనాలు అందించాలన్నారు. 104 సేవలను ప్రైవేట్ సంస్థలుక అప్పగించకుండా వైద్య ఆరోగ్య శాఖలో ప్రభుత్వమే నిర్వహించాలని వారు డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి : 'తక్కువ వ్యవధిలో ఎక్కువ అపకీర్తి తెచ్చుకున్న ప్రభుత్వం'

Intro:Ap_cdp_46_12_silambam..thoiboxing_rastra potilu_Av_Ap10043
k.veerachari, 9948047582
జిల్లాలో 45 ఎస్ జి ఎఫ్ అండర్-19 క్రీడా ఎంపికలు నిర్వహించాల్సి ఉండగా ఇప్పటికే 40 క్రీడల్లో ఎంపికలు నిర్వహించినట్లు ఎస్ జి ఎఫ్ అండర్-19 జిల్లా కార్యదర్శి శారద తెలిపారు. కడప జిల్లా రాజంపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో థాయ్ బాక్సింగ్, సిలంబం రాష్ట్రస్థాయి క్రీడా పోటీలు, జాతీయస్థాయిలో పాల్గొని రాష్ట్ర జట్ల ఎంపికలు జరిగాయి ఈ పోటీలకు అనంతపురం కర్నూలు కడప తదితర జిల్లాల నుంచి క్రీడాకారులు తరలివచ్చారు వీరికి పోటీలు నిర్వహించి ప్రతిభ చూపిన క్రీడాకారులను జాతీయ పోటీలో పాల్గొని రాష్ట్ర జట్టుకు ఎంపిక చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ ఎస్ వి రమణరాజు మాట్లాడుతూ జాతీయ పోటీల్లో సత్తా చాటి పథకాలను సాధించాలని క్రీడాకారులకు సూచించారు


Body:రాష్ట్రస్థాయి సిలంబం, థాయ్ బాక్సింగ్ పోటీలు


Conclusion:ఎస్.జి.ఎఫ్ అండర్ 19 జిల్లా సెక్రటరీ శారద

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.