ETV Bharat / state

సీఎం జగన్​పై లోకేశ్ వ్యాఖ్యలు తీవ్రంగా బాధించాయి: టీజేఆర్ - YSRCP MLA Sudhkarbabu news

సీఎం జగన్​పై నారా లోకేశ్ చేసిన​ వ్యాఖ్యలు తమను బాధించాయని వైకాపా ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు అన్నారు. లోకేశ్ రాజకీయాల్లో రాణించలేకే జనంలో ఇష్టానుసారం మాట్లాడుతున్నారని ఆరోపించారు.

MLA Sudhkarbabu
వైకాపా ఎమ్మెల్యే సుధాకర్ బాబు
author img

By

Published : Jun 18, 2021, 10:42 PM IST

కర్నూలు పర్యటనలో నారా లోకేశ్​ వ్యాఖ్యలపై వైకాపా మండిపడింది. లోకేశ్ వ్యాఖ్యలు చాలా తీవ్రంగా.. అభ్యంతరకరంగా ఉన్నాయని..కనీసం విజ్ఞత లేకుండా సీఎం వైఎస్ జగన్​ను ఉద్దేశించి మాట్లాడారని ఆ పార్టీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు అన్నారు. ముఖ్యమంత్రిపై లోకేశ్ దుర్భాషలాడటం అందరినీ బాధించిందని, మాట్లాడిన మాటలకు గాను చంద్రబాబు సహా లోకేశ్ లెంపలేసుకోవాలని డిమాండ్ చేశారు. కర్నూలు జిల్లాలో హత్యారాజకీయాలను ప్రోత్సాహించింది తెదేపానని సుధాకర్ బాబు విమర్శించారు.

ఇదీ చదవండి:

కర్నూలు పర్యటనలో నారా లోకేశ్​ వ్యాఖ్యలపై వైకాపా మండిపడింది. లోకేశ్ వ్యాఖ్యలు చాలా తీవ్రంగా.. అభ్యంతరకరంగా ఉన్నాయని..కనీసం విజ్ఞత లేకుండా సీఎం వైఎస్ జగన్​ను ఉద్దేశించి మాట్లాడారని ఆ పార్టీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు అన్నారు. ముఖ్యమంత్రిపై లోకేశ్ దుర్భాషలాడటం అందరినీ బాధించిందని, మాట్లాడిన మాటలకు గాను చంద్రబాబు సహా లోకేశ్ లెంపలేసుకోవాలని డిమాండ్ చేశారు. కర్నూలు జిల్లాలో హత్యారాజకీయాలను ప్రోత్సాహించింది తెదేపానని సుధాకర్ బాబు విమర్శించారు.

ఇదీ చదవండి:

container house: గ్రామాల్లోనూ కంటైనర్ ఇళ్లకు పెరుగుతున్న ఆదరణ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.