ETV Bharat / state

డెంగీ జ్వరంతో యువకుడు మృతి

author img

By

Published : Oct 30, 2019, 10:09 AM IST

Updated : Oct 30, 2019, 8:21 PM IST

కర్నూలు జిల్లా నంద్యాలలో విష జ్వరంతో ఓ యువకుడు చనిపోయాడు.

డెంగ్యూ జ్వరంతో యువకుడు మృతి
డెంగీ జ్వరంతో యువకుడు మృతి

డెంగీ జ్వరంతో కర్నూలు జిల్లా నంద్యాల బర్మా సెల్కు ప్రాంతానికి చెందిన ప్రసాద్ అనే యువకుడు మృతి చెందాడు. రెండు రోజుల క్రితం తీవ్రంగా జ్వరం వచ్చిన కారణంగా... నంద్యాల ప్రభుత్వ ఆస్పత్రికి అతడిని కుటుంబీకులు తరలించారు. పరిస్థితిని గమనించిన వైద్యులు కర్నూలు వైద్యశాలకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు.

డెంగీ జ్వరంతో యువకుడు మృతి

డెంగీ జ్వరంతో కర్నూలు జిల్లా నంద్యాల బర్మా సెల్కు ప్రాంతానికి చెందిన ప్రసాద్ అనే యువకుడు మృతి చెందాడు. రెండు రోజుల క్రితం తీవ్రంగా జ్వరం వచ్చిన కారణంగా... నంద్యాల ప్రభుత్వ ఆస్పత్రికి అతడిని కుటుంబీకులు తరలించారు. పరిస్థితిని గమనించిన వైద్యులు కర్నూలు వైద్యశాలకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు.

ఇవీ చదవండి

ఉరవకొండలో డెంగీ లక్షణాలతో బాలుడు మృతి

Intro:ap_knl_23_29_dengue_fevar_av_AP10058
యాంకర్, డెంగ్యూ జ్వరంతో కర్నూలు జిల్లా నంద్యాల బర్మా సెల్ కు చెందిన ప్రసాద్ అనే యువకుడు మృతి చెందాడు. రెండురోజుల క్రితం ఎక్కువ జ్వరం రావడంతో నంద్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితిని గమనించిన వైద్యులు కర్నూలు వైద్యశాలకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు.


Body:డెంగ్యూ జ్వరముతో ఒకరి మృతి


Conclusion:8008573804, సీసీ.నరసింహులు,నంద్యాల, కర్నూలు జిల్లా
Last Updated : Oct 30, 2019, 8:21 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.