కర్నూలు జిల్లా మద్దికెర మండలం అగ్రహారం. ఇటీవలే పకీరప్ప స్వామి జాతర జరుపుకొంది. ఈ సందర్భంగా నీరందక స్థానికులు తీవ్ర ఇబ్బందిపడుతున్నారు. ఇది గమనించిన ఓ కుటుంబం ఉదారత చాటుకుటోంది. పెరవలి గ్రామానికి చెందిన సత్యసాయి సేవాసమితి నిర్వాహకులు పార రామన్న కుటుంబం ట్యాంకర్లతో నీటి సరఫరా చేసోంది.
ఏటా జరిగే జాతర సందర్భంగా ఉచితంగా నీరు అందించటం ఆనవాయితీగా వస్తోంది. 3 రోజులపాటు గ్రామప్రజలకు, జాతర చూసేందుకు వచ్చిన భక్తులకు ఎలాంటి నీటి సమస్య రాకుండా ఏర్పాటు చేశారు.
ఇది కూడా చదవండి.