ETV Bharat / state

కర్నూలులో యూరియా కృత్రిమ కొరత...

యూరియా కొరత కేవలం కృతిమమేనని వ్యవసాయ శాఖ జిల్లా సంయుక్త సంచాలకులు తెలిపారు. కృత్రిమ కొరత సృష్టించేవారిపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

author img

By

Published : Sep 9, 2019, 9:26 AM IST

Urea is just artificial in Kurnool

కర్నూలు జిల్లాలో యూరియా కొరత కేవలం కృతిమమేనని వ్యవసాయ శాఖ జిల్లా సంయుక్త సంచాలకులు విల్సన్, కమిషనరేట్ కార్యాలయ ఉప సంచాలకులు సుధాకర్ రాజు తెలిపారు. జిల్లాకు 10వేల మెట్రిక్ టన్నుల యూరియాను కేటాయించినట్లు వారు తెలిపారు. యూరియా కృత్రిమ కొరతకు కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం పలు ఎరువుల దుకాణాలను వారు తనిఖీ చేశారు.

కర్నూలులో యూరియా కేవలం కృత్రిమకొరతే..

ఇదీచూడండి.'ప్రాంతాల మధ్య చిచ్చు పెడుతున్నారు'

కర్నూలు జిల్లాలో యూరియా కొరత కేవలం కృతిమమేనని వ్యవసాయ శాఖ జిల్లా సంయుక్త సంచాలకులు విల్సన్, కమిషనరేట్ కార్యాలయ ఉప సంచాలకులు సుధాకర్ రాజు తెలిపారు. జిల్లాకు 10వేల మెట్రిక్ టన్నుల యూరియాను కేటాయించినట్లు వారు తెలిపారు. యూరియా కృత్రిమ కొరతకు కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం పలు ఎరువుల దుకాణాలను వారు తనిఖీ చేశారు.

కర్నూలులో యూరియా కేవలం కృత్రిమకొరతే..

ఇదీచూడండి.'ప్రాంతాల మధ్య చిచ్చు పెడుతున్నారు'

Intro:ఆంధ్ర బ్యాంక్ విలీనంపై ఆ శాఖ ఉద్యోగులు బొబ్బిలిలో తీవ్రస్థాయిలో నిరసన చేపట్టారు వామపక్ష పార్టీలతో సహా ఉద్యోగులు విలీనాన్ని వ్యతిరేకించారు


Body: ఎంతో చరిత్ర కలిగిన ఆంధ్ర బ్యాంక్ ను కేంద్ర ప్రభుత్వం విలీనం చేయడం తగదని
వామపక్ష నాయకులు శంకరరావు, శ్రీనివాసరావు అన్నారు.
ప్రధాని మోడీ తీసుకున్న ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరారు. లేకుంటే ఆందోళన పెద్ద ఎత్తున చేపడతామని హెచ్చరించారు. పేదలకు క్షేత్రస్థాయిలో వ్యవసాయ రుణాలు అందించే ఏకైక బ్యాంక్ ఆంధ్ర బ్యాంక్ ఈ సందర్భంగా
అన్నారు


Conclusion:ఈ కార్యక్రమంలో బొబ్బిలి శాఖ పాటు పలు ప్రాంతాల్లో పనిచేస్తున్న ఆంధ్ర బ్యాంకు ఉద్యోగులు, వామపక్ష నాయకులు పాల్గొన్నారు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.