ETV Bharat / state

Kurnool Accident: నిర్మాణంలో ఉన్న వంతెన గొయ్యిలో పడిన బైక్​.. ముగ్గురు మృతి - నిర్మాణంలో ఉన్న వంతెనలో పడిన ద్విచక్ర వాహనం

Kurnool Accident: కర్నూలు జిల్లా హాలహర్వి మండలం చింతకుంట వద్ద ఘోర ప్రమాదం జరిగింది. ఓ ద్విచక్ర వాహనం అదుపుతప్పి నిర్మాణంలో ఉన్న వంతెన గొయ్యిలో పడింది. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు మరణించగా.. వారంతా కర్ణాటక వాసులుగా గుర్తించారు.

three died in kurnool accident
నిర్మాణంలో ఉన్న వంతెనలో పడిన ద్విచక్ర వాహనం.. ముగ్గురు మృతి
author img

By

Published : Apr 20, 2022, 10:03 AM IST

Kurnool Accident: కర్నూలు జిల్లా హాలహర్వి మండలం చింతకుంట వద్ద ప్రమాదం జరిగింది. ఓ ద్విచక్ర వాహనం అదుపుతప్పి.. నిర్మాణంలో ఉన్న వంతెన గొయ్యిలో పడింది. ఘటనలో ముగ్గురు మరణించారు. మృతులు బోయ గాది, బోయ చంద్రశేఖర్, కాడ సిద్ధగా గుర్తించారు. వారంతా కర్ణాటకలోని బళ్లారి జిల్లా శిరుగుప్ప సమీపంలోని టెక్కలకోట వాసులుగా గుర్తించారు.

ఇదీ చదవండి:

Kurnool Accident: కర్నూలు జిల్లా హాలహర్వి మండలం చింతకుంట వద్ద ప్రమాదం జరిగింది. ఓ ద్విచక్ర వాహనం అదుపుతప్పి.. నిర్మాణంలో ఉన్న వంతెన గొయ్యిలో పడింది. ఘటనలో ముగ్గురు మరణించారు. మృతులు బోయ గాది, బోయ చంద్రశేఖర్, కాడ సిద్ధగా గుర్తించారు. వారంతా కర్ణాటకలోని బళ్లారి జిల్లా శిరుగుప్ప సమీపంలోని టెక్కలకోట వాసులుగా గుర్తించారు.

ఇదీ చదవండి:

SEXUAL HARASSMENT : విద్యార్థునుల పాలిట కీచకుల్లా అధ్యాపకులు.. వెకిలి చేష్టలతో వేధింపులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.