ETV Bharat / state

మంత్రాలయంలో తుంగభద్ర పుష్కరాల సందడి

author img

By

Published : Nov 21, 2020, 9:10 AM IST

మంత్రాలయం వద్ద తుంగభద్ర నదిలో పుష్కర స్నానాలు కొనసాగుతున్నాయి. పెజావర్ పీఠాధిపతి శ్రీ విశ్వేశ్వర తీర్థ , మఠాధిపతి సుబుదేందుతీర్థులు  తీర్థ పుణ్యస్నానాలు చేశారు. కొన్ని చోట్ల కొవిడ్ నిబంధనలను విరుద్ధంగా భక్తులు నదిలో దిగి స్నానాలు చేస్తున్నారు.

tungabadhra pushkara at manthralayam
tungabadhra pushkara at manthralayam

తుంగభద్ర పుష్కరాలు ఘనంగా జరుగుతున్నాయి. కరోనా నిబంధనల నడుమ తుంగభద్ర పుష్కరాలు నిర్వహిస్తున్నారు. మంత్రాలయంలోని తుంగభద్ర పుష్కర స్నానాలకు రెండో రోజు ఉదయం భక్తులు తరలివచ్చారు. పెజావర్ పీఠాధిపతి శ్రీ విశ్వేశ్వర తీర్థ , మఠాధిపతి సుబుదేందుతీర్థులు తీర్థ పుణ్యస్నానాలు ఆచరించారు.

కొవిడ్ నిబంధనలను విరుద్ధంగా భక్తులు నదిలో దిగి స్నానాలు చేస్తున్నారు. మంత్రాలయంలోని వినాయక ఘాట్, సొంతం మార్కెట్ ఘాట్​లో భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. వీఐపీ ఘాట్​లు ఖాళీగా ఉన్నాయి.

మంత్రాలయంలో తుంగభద్ర పుష్కరాల సందడి

ఇదీ చదవండి: తుంగభద్ర పుష్కరాలు మొదలైనా.. పూర్తికాని పనులు

తుంగభద్ర పుష్కరాలు ఘనంగా జరుగుతున్నాయి. కరోనా నిబంధనల నడుమ తుంగభద్ర పుష్కరాలు నిర్వహిస్తున్నారు. మంత్రాలయంలోని తుంగభద్ర పుష్కర స్నానాలకు రెండో రోజు ఉదయం భక్తులు తరలివచ్చారు. పెజావర్ పీఠాధిపతి శ్రీ విశ్వేశ్వర తీర్థ , మఠాధిపతి సుబుదేందుతీర్థులు తీర్థ పుణ్యస్నానాలు ఆచరించారు.

కొవిడ్ నిబంధనలను విరుద్ధంగా భక్తులు నదిలో దిగి స్నానాలు చేస్తున్నారు. మంత్రాలయంలోని వినాయక ఘాట్, సొంతం మార్కెట్ ఘాట్​లో భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. వీఐపీ ఘాట్​లు ఖాళీగా ఉన్నాయి.

మంత్రాలయంలో తుంగభద్ర పుష్కరాల సందడి

ఇదీ చదవండి: తుంగభద్ర పుష్కరాలు మొదలైనా.. పూర్తికాని పనులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.