ETV Bharat / state

కర్నూలులో మరో 3 కరోనా పాజిటివ్ కేసులు - covid-19 news

కర్నూలు జిల్లాలో మరో 3 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటితో కలిసి మొత్తం బాధితుల సంఖ్య 611కి పెరిగింది.

three new corona positive cases registered in kurnool district
కర్నూలులో మరో మూడూ కరోనా పాజిటివ్ కేసులు నమోదు
author img

By

Published : May 17, 2020, 12:59 PM IST

కర్నూలు జిల్లాలో తాజాగా మరో మూడు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. జిల్లాలో ఇప్పటి వరకు కరోనా బారిన పడిన వారి సంఖ్య 611కి చేరింది.

జిల్లాలో కరోనా నుంచి కొలుకొని 15 మంది ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. మొత్తం కరోనా నుంచి కొలుకున్న వారి సంఖ్య 405. మరో 187 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇప్పటివరకు 19 మంది మరణించారు.

కర్నూలు జిల్లాలో తాజాగా మరో మూడు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. జిల్లాలో ఇప్పటి వరకు కరోనా బారిన పడిన వారి సంఖ్య 611కి చేరింది.

జిల్లాలో కరోనా నుంచి కొలుకొని 15 మంది ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. మొత్తం కరోనా నుంచి కొలుకున్న వారి సంఖ్య 405. మరో 187 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇప్పటివరకు 19 మంది మరణించారు.

ఇదీ చదవండి:

వదలని కరోనా... నేడు 9 కేసులు నమోదు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.