ETV Bharat / state

ముగ్గురు చిన్నారులకు కరెంట్ షాక్.. పరిస్థితి విషమం - కర్నూలులో విద్యుదాఘాతానికి గురైన ముగ్గురు చిన్నారులు

Three children electrocuted in kosagi
కర్నూలులో విద్యుదాఘాతానికి గురైన ముగ్గురు చిన్నారులు
author img

By

Published : May 6, 2022, 12:11 PM IST

Updated : May 6, 2022, 3:14 PM IST

12:01 May 06

కోసిగి శివారులో ట్రాక్టర్ మట్టిని అన్‌లోడ్‌ చేస్తుండగా ఘటన

Shock circuit: కర్నూలు జిల్లా కోసిగిలో ముగ్గురు చిన్నారులు విద్యుత్ ప్రమాదానికి గురయ్యారు. ట్రాక్టర్లోని మట్టిని అన్‌లోడ్‌ చేస్తుండగా.. విద్యుత్‌ తీగలు ట్రక్కుకు తగలడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు చిన్నారులకు గాయాలయ్యాయి. చిన్నారులను చికిత్స నిమిత్తం ఆదోని ఆస్పత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.

ఇదీ చదవండి:

బి.ఫార్మసీ విద్యార్థిని అనుమానాస్పద మృతి.. ఈరోజు మరోసారి పోస్ట్​మార్టం

12:01 May 06

కోసిగి శివారులో ట్రాక్టర్ మట్టిని అన్‌లోడ్‌ చేస్తుండగా ఘటన

Shock circuit: కర్నూలు జిల్లా కోసిగిలో ముగ్గురు చిన్నారులు విద్యుత్ ప్రమాదానికి గురయ్యారు. ట్రాక్టర్లోని మట్టిని అన్‌లోడ్‌ చేస్తుండగా.. విద్యుత్‌ తీగలు ట్రక్కుకు తగలడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు చిన్నారులకు గాయాలయ్యాయి. చిన్నారులను చికిత్స నిమిత్తం ఆదోని ఆస్పత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.

ఇదీ చదవండి:

బి.ఫార్మసీ విద్యార్థిని అనుమానాస్పద మృతి.. ఈరోజు మరోసారి పోస్ట్​మార్టం

Last Updated : May 6, 2022, 3:14 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.