ETV Bharat / state

Theft Case: బయటికి వెళ్లొచ్చేలోగా..బంగారం దోచేశారు

author img

By

Published : Jun 28, 2021, 7:06 AM IST

Updated : Jun 28, 2021, 11:56 AM IST

కర్నూలు జిల్లా ఆదోనిలో భారీ చోరీ జరిగింది. ఓబులేసు అనే వ్యక్తి ఇంట్లో 10 తులాల బంగారం ఎత్తుకెళ్లారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

కర్నూలు జిల్లా ఆదోనిలో భారీ చోరీ
కర్నూలు జిల్లా ఆదోనిలో భారీ చోరీ

కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో భారీ చోరీ జరిగింది. ఓబులేసు అనే వ్యక్తి ఇంట్లో 10 తులాల బంగారం దొంగతనం జరిగింది. వివరాల్లోకి వెళ్లితే కోట్ల విజయ్ భాస్కర్​ రెడ్డి నగర్​లో నివాసం ఉండే ఓబులేసు మధ్యాహ్నం ఇంటి నుంచి బయటికి వెళ్లాడు. తిరిగి రాత్రి ఇంటి వచ్చాడు. ఇంటి తలుపులు తీసి లోపలికి వెళ్లగా బీరువా తాళం పగలగొట్టి ఉంది. 10 తులాల బంగారం చోరీ జరిగిందని బాధితుడు గుర్తించాడు. అతని ఫిర్యాదు మేరకు రెండో పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో భారీ చోరీ జరిగింది. ఓబులేసు అనే వ్యక్తి ఇంట్లో 10 తులాల బంగారం దొంగతనం జరిగింది. వివరాల్లోకి వెళ్లితే కోట్ల విజయ్ భాస్కర్​ రెడ్డి నగర్​లో నివాసం ఉండే ఓబులేసు మధ్యాహ్నం ఇంటి నుంచి బయటికి వెళ్లాడు. తిరిగి రాత్రి ఇంటి వచ్చాడు. ఇంటి తలుపులు తీసి లోపలికి వెళ్లగా బీరువా తాళం పగలగొట్టి ఉంది. 10 తులాల బంగారం చోరీ జరిగిందని బాధితుడు గుర్తించాడు. అతని ఫిర్యాదు మేరకు రెండో పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి:

ఉపాధ్యాయ పోస్టుల భర్తీ హామీ.. నెరవేరదేమి?

Last Updated : Jun 28, 2021, 11:56 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.