కర్నూలు జిల్లా రుద్రవరం మండలం దువ్వపల్లికి చెందిన చిన్నక్క అనే 80 ఏళ్ల వృద్ధురాలు ఎద్దులబండిపై కార్యాలయాల చుట్టూ తిరుగుతోంది. గతేడాది సెప్టెంబర్ నెలలో పెన్షన్ ఇచ్చారు. ఆ
తర్వాత నెల నుంచి ఆమెకు పెన్షన్ రావటం లేదు. ఒకే పేరుతో రెండు ఆధార్ నంబర్లు ఉన్నాయని... పింఛన్ నిలిపివేశారు. నడవలేని కారణంగా... కుమారుడి ఎడ్ల బండిపై ఎండీఓ కార్యాలయం, సచివాలయాల చుట్టూ తిరుగుతున్నారు. తనకు పెన్షన్ ఇవ్వాలని ఆమె కోరుతున్నారు.
ఇదీ చదవండి: