ETV Bharat / state

అహోబిలం క్షేత్రంలో స్వచ్చభారత్ కార్యక్రమం

author img

By

Published : Oct 28, 2019, 8:01 PM IST

కర్నూలు జిల్లాలోని అహోబిలం పుణ్యక్షేత్రంలో భాజపా ఆధ్వర్యంలో స్వచ్ఛభారత్​ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ ఈవో మల్లికార్జున ప్రసాద్, భాజపా నేత గంగుల భరత సింహారెడ్డి, కార్యకర్తలు​ పాల్గొన్నారు.

స్వచ్చభారత్ కార్యక్రమం చేపడుతున్న భాజపా కార్యకర్తలు
అహోబిల క్షేత్రంలో స్వచ్చభారత్ కార్యక్రమం

కర్నూలు జిల్లాలోని అహోబిలం పుణ్యక్షేత్రంలో భాజపా ఆధ్వర్యంలో స్వచ్ఛభారత్​ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అహోబిల ఆలయ ఈవో మల్లికార్జున ప్రసాద్, భాజపా యువనేత గంగుల భరత్ సింహారెడ్డి, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎగువ అహోబిలం నుంచి వరాహ నరసింహస్వామి ఆలయం వరకు ప్లాస్టిక్​ వ్యర్థాలు, చెత్తను తొలగించారు. ప్రధాని మోదీని స్ఫూర్తిగా తీసుకుని అహోబిల క్షేత్రాన్ని ప్లాస్టిక్ రహితంగా చేస్తామని భాజపా నేత భరత సింహారెడ్డి అన్నారు.

అహోబిల క్షేత్రంలో స్వచ్చభారత్ కార్యక్రమం

కర్నూలు జిల్లాలోని అహోబిలం పుణ్యక్షేత్రంలో భాజపా ఆధ్వర్యంలో స్వచ్ఛభారత్​ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అహోబిల ఆలయ ఈవో మల్లికార్జున ప్రసాద్, భాజపా యువనేత గంగుల భరత్ సింహారెడ్డి, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎగువ అహోబిలం నుంచి వరాహ నరసింహస్వామి ఆలయం వరకు ప్లాస్టిక్​ వ్యర్థాలు, చెత్తను తొలగించారు. ప్రధాని మోదీని స్ఫూర్తిగా తీసుకుని అహోబిల క్షేత్రాన్ని ప్లాస్టిక్ రహితంగా చేస్తామని భాజపా నేత భరత సింహారెడ్డి అన్నారు.

ఇదీ చదవండి:

శిథిలమైన బడిలో బండరాళ్లే బ్లాక్​బోర్డులు

Intro:ap_knl_102_28_ahobilam_andhaalu_pkg_ap10054 ఆళ్లగడ్డ. 8008574916 కర్నూలు జిల్లా అహోబిలం పుణ్యక్షేత్రం అటు ఆధ్యాత్మికంగాను ఇటు ప్రకృతి అందాలకు నెలవు గా మారింది నల్లమల అడవుల్లో వెలసిన ఈ క్షేత్రం ఎటు సూచి చూసిన పచ్చదనమే కనిపిస్తుంది క్షేత్రం లోకి ప్రవేశించే టప్పుడు రహదారికి ఇరువైపులా పచ్చ దనాలు భక్తులకు స్వాగతం పలుకుతాయి ముఖ్యంగా ఎగువ అహోబిలం లో భవనాశి నది క్షేత్రానిక అదనపు అందాలను తెస్తోంది వేదాద్రి గరుడాద్రి అనే కొండల మధ్యన ఎగువ అహోబిల క్షేత్రం ఉంది ఈ కొండలపై నుంచి జాలువారే జలపాతాలు వాటి హొయలు భక్తులను తన్మయత్వానికి గురిచేస్తాయి స్వామి దర్శనం కంటే ముందే కొండపై నుంచి జాలువారే జలపాతం దర్శనమిస్తుంది సెలయేళ్ల సవ్వడులు పక్షుల కిలకిల రావాలు పచ్చటి అటవీ అందాలు ఇలా ఒకటేమిటి ప్రతిదీ అద్భుతమే ఇంతటి అద్భుతమైన అందాలు నెలకొన్నా నక్షత్ర గొప్పతనాన్ని మాటలతో వర్ణించలేము కనులారా చూసి తీరాల్సిందే వర్షాకాలం వచ్చిందంటే చాలు ప్రకృతి రమణీయతకు ఈ క్షేత్రం నిలవగా మారుతోంది అటు ఆధ్యాత్మికంగాను ఇటు అందమైన ప్రకృతి మేళవింపుతో క్షేత్రం భక్తులను కనువిందు చేస్తోంది ఇక్కడ వెలసిన నవ నవ నరసింహు లో లో లో జ్వాల వరాహ పావన భార్గవ నరసింహ క్షేత్రాలు చూడాలంటే అటవీ బాట పట్టాల్సిందే ఇలా స్వాములవారు దర్శించేందుకు వెళ్తుంటే ఎటు చూసినా జాలువారే జలపాతాలు కనిపిస్తాయి స్వామి దర్శన భాగ్యం తో పాటు ప్రకృతి అందాలు భక్తులను కనువిందు చేస్తుంటాయి. బైట్ పుల్లారెడ్డి జమ్మలమడుగు బైట్ కేశవ పొద్దుటూరు


Body:అహోబిలం లో వెలసిన నవ నరసింహ క్షేత్రాలు ప్రకృతి రమణీయతకు నెలవుగా మారాయి


Conclusion:ప్రకృతితో మమేకమైన అహోబిల క్షేత్రం
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.