ETV Bharat / state

'విద్యార్థి కుటుంబానికి న్యాయం చేయండి' - నందికొట్కూరులో విద్యార్థి సంఘాల ధర్నా న్యూస్

ఇటీవల ఓ ప్రైవేట్​ పాఠశాల బస్సు ప్రమాదంలో మృతిచెందిన విద్యార్థికి న్యాయం చేయాలంటూ... నందికొట్కూరు ఎమ్మార్వో కార్యాలయంలో విద్యార్థి సంఘాల నాయకులు ధర్నా నిర్వహించారు. బాధిత కుటుంబానికి రూ.20 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు.

నందికొట్కూరు ఎమ్మార్వో కార్యాలయం వద్ద విద్యార్థి సంఘాల ధర్నా
నందికొట్కూరు ఎమ్మార్వో కార్యాలయం వద్ద విద్యార్థి సంఘాల ధర్నా
author img

By

Published : Jan 28, 2020, 10:04 AM IST

నందికొట్కూరు ఎమ్మార్వో కార్యాలయం వద్ద విద్యార్థి సంఘాల ధర్నా

కర్నూలు జిల్లా నందికొట్కూరు తహసీల్దార్ కార్యాలయంలో విద్యార్థి సంఘాల నాయకులు ధర్నా నిర్వహించారు. మండలంలో ఇటీవల ఓ పాఠశాల బస్సు ప్రమాదంలో మృతిచెందిన విద్యార్థికి న్యాయం చేయాలంటూ నినాదాలు​ చేశారు. బాధిత కుటుంబానికి రూ.20 లక్షలు ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. పాఠశాల యాజమాన్యంపై కేసు నమోదైనా పోలీసులు అరెస్ట్​ చేయలేదన్నారు. వెంటనే వారిపై చర్యలు చేపట్టి న్యాయం చేయాలని కోరారు. అనంతరం ఎమ్మార్వోకు వినతిపత్రం ఇచ్చారు.

ఇదీ చూడండి: ఎస్సై జీపు ఢీకొని వ్యక్తికి తీవ్రగాయాలు

నందికొట్కూరు ఎమ్మార్వో కార్యాలయం వద్ద విద్యార్థి సంఘాల ధర్నా

కర్నూలు జిల్లా నందికొట్కూరు తహసీల్దార్ కార్యాలయంలో విద్యార్థి సంఘాల నాయకులు ధర్నా నిర్వహించారు. మండలంలో ఇటీవల ఓ పాఠశాల బస్సు ప్రమాదంలో మృతిచెందిన విద్యార్థికి న్యాయం చేయాలంటూ నినాదాలు​ చేశారు. బాధిత కుటుంబానికి రూ.20 లక్షలు ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. పాఠశాల యాజమాన్యంపై కేసు నమోదైనా పోలీసులు అరెస్ట్​ చేయలేదన్నారు. వెంటనే వారిపై చర్యలు చేపట్టి న్యాయం చేయాలని కోరారు. అనంతరం ఎమ్మార్వోకు వినతిపత్రం ఇచ్చారు.

ఇదీ చూడండి: ఎస్సై జీపు ఢీకొని వ్యక్తికి తీవ్రగాయాలు

Intro:కర్నూలు జిల్లా నందికొట్కూరు తాసిల్దార్ చాంబర్లో విద్యార్థి సంఘాల నాయకులు ధర్నా నిర్వహించారు గత వారంలో అక్షర శ్రీ హై పాఠశాల బస్సు ప్రమాదంలో మృతిచెందిన విద్యార్థికి న్యాయం చేయాలంటూ ధర్నా నిర్వహించారు బాధిత కుటుంబానికి 20 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు నిబంధనలు పాటించని పాఠశాలలకు విద్యాశాఖాధికారి జీవరత్నం అన్నారు పాఠశాల యాజమాన్యంపై కేసు నమోదయిన పోలీసులు అరెస్టు చేయలేదని అరెస్ట్ చేయించి న్యాయం చేయాలన్నారు అనంతరం తాసిల్దార్ కు వినతిపత్రం సమర్పించారు ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ సంఘాల నాయకులు పాల్గొన్నారు


Body:ss


Conclusion:ss

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.