ETV Bharat / state

నచ్చిన చోట చదవనీయడం లేదని విద్యార్థి ఆత్మహత్య

author img

By

Published : Jul 24, 2020, 4:25 PM IST

కర్నూలు జిల్లా మహానందిలో విషాదం నెలకొంది. ఉరివేసుకుని ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

student-suicide-with-mentally-tension-in-mahanandhi-kurnool-district
మహానందిలో విషాదం: మనస్తాపంతో బాలుడు ఆత్మహత్య

కర్నూలు జిల్లా మహానందికి చెందిన శివాజీ.. ఇటీవల పదోతరగతి ఉత్తీర్ణుడయ్యాడు. మహానందిలో ఇంటర్మీడియట్ చదవాలని తల్లిదండ్రులు సూచించగా.. నంద్యాలలో చదువుతానని శివాజీ చెప్పాడు. ఈ విషయంలో తల్లిదండ్రి, శివాజీ మధ్య వాగ్వాదం జరిగింది. ఈ ఘటనతో మనస్తాపం చెందిన శివాజీ...ఆలయ సమీపంలోని నీటి ట్యాంకు స్తంభానికి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

కర్నూలు జిల్లా మహానందికి చెందిన శివాజీ.. ఇటీవల పదోతరగతి ఉత్తీర్ణుడయ్యాడు. మహానందిలో ఇంటర్మీడియట్ చదవాలని తల్లిదండ్రులు సూచించగా.. నంద్యాలలో చదువుతానని శివాజీ చెప్పాడు. ఈ విషయంలో తల్లిదండ్రి, శివాజీ మధ్య వాగ్వాదం జరిగింది. ఈ ఘటనతో మనస్తాపం చెందిన శివాజీ...ఆలయ సమీపంలోని నీటి ట్యాంకు స్తంభానికి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీచదవండి.

నేనే ముందు కూర్చున్నా.. నాకే పని ఇప్పించండి సారూ!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.