టీటీసీ పరీక్షల్లో మేనేజ్మెంట్ విద్యార్థులకు అవకాశం కల్పించాలని డిమాండ్ చేస్తూ... కర్నూలు జిల్లా నంద్యాలలో విద్యార్థి సంఘాల జేఏసీ నాయకులు ఆందోళన చేశారు. పట్టణంలో ర్యాలీ నిర్వహించిన అనంతరం ఎమ్మెల్యే శిల్పారవిచంద్ర కిషోర్రెడ్డికి వినతిపత్రం సమర్పించారు.
నంద్యాలలో విద్యార్థి సంఘాల ఆందోళన
కర్నూలు జిల్లా నంద్యాలలో విద్యార్థి సంఘాల నాయకులు ఆందోళన చేపట్టారు. టీటీసీ పరీక్షల్లో మేనేజ్మెంట్ విద్యార్థులకు అవకాశం ఇవ్వాలని కోరారు.
![నంద్యాలలో విద్యార్థి సంఘాల ఆందోళన student leaders protest in nanhyala kurnool district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9368339-533-9368339-1604057112450.jpg?imwidth=3840)
నంద్యాలలో విద్యార్థి సంఘాల ఆందోళన
టీటీసీ పరీక్షల్లో మేనేజ్మెంట్ విద్యార్థులకు అవకాశం కల్పించాలని డిమాండ్ చేస్తూ... కర్నూలు జిల్లా నంద్యాలలో విద్యార్థి సంఘాల జేఏసీ నాయకులు ఆందోళన చేశారు. పట్టణంలో ర్యాలీ నిర్వహించిన అనంతరం ఎమ్మెల్యే శిల్పారవిచంద్ర కిషోర్రెడ్డికి వినతిపత్రం సమర్పించారు.
ఇదీచదవండి.