ETV Bharat / state

ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కారించాలంటూ... ఎస్టీయూ ధర్నా - ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కారించాలని ఎస్టీయూ ఆధ్వర్యంలో కర్నూలు కలెక్టరేట్ ఎదుట ధర్నా

పాత పెన్షన్ విధానం అమలు చేయాలని కోరూతూ... కర్నూలు జిల్లా కలెక్టరేట్​ ఎదుట ఎస్టీయూ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు ధర్నా చేశారు.

ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కారించాలని ఎస్టీయూ ధర్నా
author img

By

Published : Oct 30, 2019, 7:21 PM IST

Updated : Oct 31, 2019, 1:28 AM IST

ఎస్టీయూ ఆధ్వర్యంలో ధర్నా

తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ... కర్నూలు కలెక్టరేట్ ఎదుట ఎస్టీయూ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు ఆందోళన చేశారు. పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని... ఎమ్మెల్సీ కత్తి నరసింహా రెడ్డి డిమాండ్ చేశారు. ఉపాధ్యాయ సంఘాల నేతలతో ప్రభుత్వం చర్చలు జరపాలని కోరారు.

ఇవీ చదవండి... నీరు సరఫరా చేయాలని వసతి గృహ విద్యార్థుల ధర్నా

ఎస్టీయూ ఆధ్వర్యంలో ధర్నా

తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ... కర్నూలు కలెక్టరేట్ ఎదుట ఎస్టీయూ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు ఆందోళన చేశారు. పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని... ఎమ్మెల్సీ కత్తి నరసింహా రెడ్డి డిమాండ్ చేశారు. ఉపాధ్యాయ సంఘాల నేతలతో ప్రభుత్వం చర్చలు జరపాలని కోరారు.

ఇవీ చదవండి... నీరు సరఫరా చేయాలని వసతి గృహ విద్యార్థుల ధర్నా

Intro:Body:Conclusion:
Last Updated : Oct 31, 2019, 1:28 AM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.