ETV Bharat / state

కర్నూలు జిల్లాలో తగ్గుముఖం పడుతున్న కరోనా కేసులు

author img

By

Published : Aug 25, 2020, 12:38 AM IST

కర్నూలు జిల్లాలో సోమవారం కరోనా ఉద్ధృతి కాస్త తగ్గింది. కొత్తగా 484 మందికి మాత్రమే వైరస్ నిర్ధరణ అయింది. వీటితో కలిపి జిల్లాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 39,319కు చేరాయి.

shortly corona cases decreased in kurnool district
కర్నూలు జిల్లాలో తగ్గుముఖం పడుతున్న కరోనా కేసులు

కర్నూలు జిల్లాలో కరోనా కేసులు కాస్త తగ్గుముఖం పట్టాయి. సోమవారం కొత్తగా 484 మందికి పాజిటివ్ నిర్ధరణ అయింది. వీటితో కలిపి జిల్లాలో 39,319 మందికి కరోనా సోకింది. వీరిలో 32,437 మంది కోలుకోగా... 6,545 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వైరస్ కారణంగా సోమవారం ఇద్దరు మరణించగా.. మొత్తం మృతుల సంఖ్య 337కు చేరింది.

ఇవీ చదవండి..

కర్నూలు జిల్లాలో కరోనా కేసులు కాస్త తగ్గుముఖం పట్టాయి. సోమవారం కొత్తగా 484 మందికి పాజిటివ్ నిర్ధరణ అయింది. వీటితో కలిపి జిల్లాలో 39,319 మందికి కరోనా సోకింది. వీరిలో 32,437 మంది కోలుకోగా... 6,545 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వైరస్ కారణంగా సోమవారం ఇద్దరు మరణించగా.. మొత్తం మృతుల సంఖ్య 337కు చేరింది.

ఇవీ చదవండి..

కాలే కడుపులపై...'కరుణ' చూపాలని..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.