ETV Bharat / state

శ్రీశైల క్షేత్రంలో వైభవంగా మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు

author img

By

Published : Feb 22, 2020, 5:56 AM IST

శ్రీశైల మహాక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీ భ్రమరాంబ, మల్లికార్జున స్వామి వార్లు భక్తులకు నంది వాహనంపై దర్శనమిచ్చారు. ఉత్సవ విగ్రహాల ఎదుట కళాకారుల నృత్యాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. పృథ్వి వెంకటేశ్వర్లు అనే భక్తుడు మల్లన్నను పెళ్ళికొడుకు చేసే తంతులో భాగంగా... ఆలయ విమాన గోపురానికి పాగాలంకరణ చేశారు. స్వామివారి కల్యాణం శోభాయమానంగా జరిగింది.

shivaratri brahmostavalu at srisailam temple
శ్రీశైల క్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు
శ్రీశైల క్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు

ఇదీ చదవండి: ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్న శ్రీశైల మల్లన్న సన్నిధి

శ్రీశైల క్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు

ఇదీ చదవండి: ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్న శ్రీశైల మల్లన్న సన్నిధి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.