ETV Bharat / state

మాతృభాష కోసం కర్నూలులో సత్యాగ్రహ దీక్ష - Satyagraha Inmates into mother tongue in Kurnool district

కర్నూలు జిల్లా నంద్యాలలో తెలుగుకు ప్రాధాన్యత ఇవ్వాలంటూ మాతృభాష మాధ్యమ వేదిక సభ్యులు సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. పాఠశాలల్లో తెలుగు మాధ్యమాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు.

Satyagraha  Inmates into mother tongue in Kurnool district
కర్నూలులో మాతృభాషకై సత్యాగ్రహ దీక్ష
author img

By

Published : Dec 11, 2019, 7:06 PM IST

ఆంగ్ల భాషతో పాటు మాతృభాష తెలుగుకూ ప్రాధాన్యత ఇవ్వాలంటూ కర్నూలు జిల్లా నంద్యాలలో సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయం సమీపంలోని రహదారిపై మాతృభాష మాధ్యమ వేదిక సభ్యులు ఈ కార్యక్రమం చేపట్టారు. పాఠశాలల్లో తెలుగు మాధ్యమాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు.

కర్నూలులో మాతృభాషకై సత్యాగ్రహ దీక్ష

ఇవీ చూడండి..పాత పద్దతిలోనే రుసుములు వసూలు చేయాలి'

ఆంగ్ల భాషతో పాటు మాతృభాష తెలుగుకూ ప్రాధాన్యత ఇవ్వాలంటూ కర్నూలు జిల్లా నంద్యాలలో సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయం సమీపంలోని రహదారిపై మాతృభాష మాధ్యమ వేదిక సభ్యులు ఈ కార్యక్రమం చేపట్టారు. పాఠశాలల్లో తెలుగు మాధ్యమాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు.

కర్నూలులో మాతృభాషకై సత్యాగ్రహ దీక్ష

ఇవీ చూడండి..పాత పద్దతిలోనే రుసుములు వసూలు చేయాలి'

Intro:ap_knl_23_11_telugu_ab_AP10058
యాంకర్, విద్యా బోధనలో ఆంగ్ల భాష తో పాటు మాతృభాష తెలుగుకు ప్రాధాన్యత ఇవ్వాలంటూ కర్నూలు జిల్లా నంద్యాలలో సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. స్థానిక తహశీల్దార్ కార్యాలయం సమీపంలో రహదారిపై మాతృభాష మాధ్యమ వేదిక సభ్యులు ఈ కార్యక్రమం చేపట్టారు. పాఠశాలల్లో తెలుగు భాష మాధ్యమాన్ని కొనసాగించాలని వారు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.


Body:సత్యాగ్రహ దీక్ష


Conclusion:8008573804, సీసీ. నరసింహులు, నంద్యాల, కర్నూలు జిల్లా
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.