చాగలమర్రి మండలం చింతలచెరువు గ్రామంలో వెలసిన గంగమ్మ దేవాలయంలో ఆదివారం దొంగలు పడ్డారు. ఆలయ తలుపులు పగలగొట్టి లోనికి ప్రవేశించారు. అమ్మవారి అలంకరణకు ఉపయోగించే కేజీ బరువు గల వెండి ఆభరణాలతో పాటు హుండీని ఎత్తుకెళ్లారు. గ్రామస్థుల సమచారం మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
ఇదీ చదవండి :