ETV Bharat / state

గంగమ్మ ఆలయంలో చోరీ.... కేజీ వెండి, హుండీ అపహరణ

author img

By

Published : Sep 28, 2020, 5:28 PM IST

కర్నూలు జిల్లా చింతలచెరువు గ్రామంలో ఉన్న గంగమ్మ దేవాలయంలో ఆదివారం చోరీ జరిగింది. గుర్తు తెలియని దుండగులు ఆలయంలోకి ప్రవేసించి అమ్మవారి వెండి ఆభరణాలు, హుండీని ఎత్తుకెళ్లారు.

robbery at gangamma temple
దొంగలు పడి కేజీ వెండి, హుండీ మాయం

చాగలమర్రి మండలం చింతలచెరువు గ్రామంలో వెలసిన గంగమ్మ దేవాలయంలో ఆదివారం దొంగలు పడ్డారు. ఆలయ తలుపులు పగలగొట్టి లోనికి ప్రవేశించారు. అమ్మవారి అలంకరణకు ఉపయోగించే కేజీ బరువు గల వెండి ఆభరణాలతో పాటు హుండీని ఎత్తుకెళ్లారు. గ్రామస్థుల సమచారం మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

ఇదీ చదవండి :

చాగలమర్రి మండలం చింతలచెరువు గ్రామంలో వెలసిన గంగమ్మ దేవాలయంలో ఆదివారం దొంగలు పడ్డారు. ఆలయ తలుపులు పగలగొట్టి లోనికి ప్రవేశించారు. అమ్మవారి అలంకరణకు ఉపయోగించే కేజీ బరువు గల వెండి ఆభరణాలతో పాటు హుండీని ఎత్తుకెళ్లారు. గ్రామస్థుల సమచారం మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

ఇదీ చదవండి :

ఆంజనేయ స్వామి ఆలయంలో చోరీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.