ETV Bharat / state

కర్నూలులో ఘనంగా రాజీవ్ గాంధీ జయంతి

మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి వేడుకలను కర్నూలులో నిర్వహించారు. ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

author img

By

Published : Aug 20, 2020, 4:42 PM IST

Rajiv Gandhi birth anniversary  celebrations in Kurnool
కర్నూలులో ఘనంగా రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు

మాజీ ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీ 76వ జయంతి వేడుకలను కర్నూలులో నిర్వహించారు. నగరంలోని సీ.క్యాంపు కూడలిలో ఉన్న రాజీవ్ గాంధీ విగ్రహనికి పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. దేశాభివృద్ధికి రాజీవ్ కృషి చేసిన విధానాన్ని కొనియాడారు.

ఇదీ చదవండి:

మాజీ ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీ 76వ జయంతి వేడుకలను కర్నూలులో నిర్వహించారు. నగరంలోని సీ.క్యాంపు కూడలిలో ఉన్న రాజీవ్ గాంధీ విగ్రహనికి పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. దేశాభివృద్ధికి రాజీవ్ కృషి చేసిన విధానాన్ని కొనియాడారు.

ఇదీ చదవండి:

శ్రీశైలం జలాశయం 7 గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.