ETV Bharat / state

మట్టిమిద్దె కూలి ఆరుగురికి గాయాలు - hosue smahesd in kurnool dst

కర్నూలు జిల్లా చాగలమర్రి మండలం తోడేళ్ళ పల్లె గ్రామంలో మిద్దెకూలి ఆరుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

pot house smashed six injured in krunool dst
pot house smashed six injured in krunool dst
author img

By

Published : Jul 23, 2020, 12:48 PM IST

కర్నూలు జిల్లా చాగలమర్రి మండలం తోడేళ్ళ పల్లె గ్రామంలో సారమ్మ, ప్రవళిక ఇద్దరూ నూతనంగా మట్టిమిద్దె నిర్మించుకున్నారు. భారీ వర్షాలకు మిద్దెపై మట్టి తడిసిపోయి బరువెక్కటంతో దూలాలు ఒక్కసారిగా విరిగిపోయాయి. అక్కడే ఉన్నా బంధువులు, పిల్లలు మట్టిలో కూరుకుపోయారు. ఈ ఘటనను చూసిన ప్రజలు అక్కడికి చేరుకుని వారిని రక్షించి ఆస్పత్రికి తరలించారు.

ఇదీ చూడండి

కర్నూలు జిల్లా చాగలమర్రి మండలం తోడేళ్ళ పల్లె గ్రామంలో సారమ్మ, ప్రవళిక ఇద్దరూ నూతనంగా మట్టిమిద్దె నిర్మించుకున్నారు. భారీ వర్షాలకు మిద్దెపై మట్టి తడిసిపోయి బరువెక్కటంతో దూలాలు ఒక్కసారిగా విరిగిపోయాయి. అక్కడే ఉన్నా బంధువులు, పిల్లలు మట్టిలో కూరుకుపోయారు. ఈ ఘటనను చూసిన ప్రజలు అక్కడికి చేరుకుని వారిని రక్షించి ఆస్పత్రికి తరలించారు.

ఇదీ చూడండి

మనుషుల్ని విడగొడుతోంది... మానవత్వం కొడిగడుతోంది!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.