ETV Bharat / state

పంచలింగాల చెక్​పోస్ట్ వద్ద భారీగా నగదు పట్టివేత

author img

By

Published : Apr 22, 2021, 4:11 PM IST

పంచలింగాల చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో భారీగా నగదు పట్టుబడింది. తెలంగాణ ఆర్టీసీ గరుడ ప్లస్ బస్సులో.. 77 లక్షలా 50 వేల రూపాయలను పోలీసులు గుర్తించారు. వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసి.. పలు అంశాలపై విచారణ చేపట్టారు.

money sized
money sized

ఏపీ - తెలంగాణ సరిహద్దులోని కర్నూలు జిల్లా పంచలింగాల చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో భారీగా నగదు పట్టుబడింది. హైదరాబాద్ నుంచి బెంగళూర్ వెళ్తున్న తెలంగాణ ఆర్టీసీ గరుడ ప్లస్ బస్సులో.. 77 లక్షల 50 వేల రూపాయలు పోలీసులు గుర్తించారు. ఎలాంటి ఆధారాలు లేకపోవటంతో.. డబ్బులను సీజ్ చేసినట్లు అధికారులు తెలిపారు. తమిళనాడు రాష్ట్రం దిండిగల్ జిల్లాకు చెందిన మధురాజ్ షణ్ముగం అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. కేసు నమోదు చేసి.. పలు అంశాలపై విచారణ చేపట్టినట్లు పోలీసులు పేర్కొన్నారు.

ఏపీ - తెలంగాణ సరిహద్దులోని కర్నూలు జిల్లా పంచలింగాల చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో భారీగా నగదు పట్టుబడింది. హైదరాబాద్ నుంచి బెంగళూర్ వెళ్తున్న తెలంగాణ ఆర్టీసీ గరుడ ప్లస్ బస్సులో.. 77 లక్షల 50 వేల రూపాయలు పోలీసులు గుర్తించారు. ఎలాంటి ఆధారాలు లేకపోవటంతో.. డబ్బులను సీజ్ చేసినట్లు అధికారులు తెలిపారు. తమిళనాడు రాష్ట్రం దిండిగల్ జిల్లాకు చెందిన మధురాజ్ షణ్ముగం అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. కేసు నమోదు చేసి.. పలు అంశాలపై విచారణ చేపట్టినట్లు పోలీసులు పేర్కొన్నారు.

ఇవీ చూడండి…: కర్నూలు జిల్లాలో అకాలవర్షం... మామిడి రైతులకు తీరని నష్టం

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.